telugu navyamedia

IPL 2020

‘ధోనీస్ సిక్స్’ ను గుర్తించిన గూగుల్…

Vasishta Reddy
గతేడాది ఎవరూ ఊహించని రీతిలో అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించి అందరికి షాక్ ఇచ్చాడు. కేవలం ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో మాత్రమే మహీ ఆడుతున్నాడు. కరోనా

భారత్-ఆసీస్ : రేపే మొదటి మ్యాచ్…

Vasishta Reddy
ఐపీఎల్ 2020 ముగిసిన వెంటనే భారత జట్టు ఆస్ట్రేలియా వెళ్లిన విషయం తెలిసిందే. అయితే అక్కడికి వెళ్లిన తర్వాత జట్టు మొత్తం క్వారంటైన్ లోనే ఉంటూ ప్రాక్టీస్

ఐపీఎల్ 2020 లో టాప్ లో చెన్నై.. ఎలా అంటే…?

Vasishta Reddy
ఈ ఏడాది యూఏఈ వేదికగా జరిగిన ఐపీఎల్‌ 2020 లో విజేతగా ముంబై ఇండియన్స్ అవతరించిన సంగతి తెలిసిందే. ముంబై వరుసగా రెండో ఏడాది ఈ టీ20

కోహ్లీ స్థానంలో రోహిత్ ఉంటే గెలిచేవాడా…?

Vasishta Reddy
ఐపీఎల్ 2020 సీజన్‌ టైటిల్‌ను రోహిత్ శర్మ సారథ్యంలోని ముంబై ఇండియన్స్ గెలుచుకుంది. టోర్నీ ఆసాంతం ఆధిపత్యం కనబర్చిన డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఐదో టైటిల్‌ను ఖాతాలో

ఐపీఎల్ 2020 లో స్కోరర్ గా వ్యవహరించింది తెలుగువాడే…

Vasishta Reddy
ఐపీఎల్-2020 సీజన్ ‌పై తెలంగాణ బ్రాండ్ పడింది. తెలంగాణ ముద్ర కనిపించింది. తెలంగాణకు చెందిన ప్రశాంత్ కుమార్ ఈ టోర్నమెంట్ స్కోరర్‌గా పనిచేశారు. ఆయన స్వస్థలం జనగామ.

బీసీసీఐ టీ20 కెప్టెన్సీ రోహిత్ కు ఇవ్వాలి : ఇంగ్లండ్ మాజీ కెప్టెన్

Vasishta Reddy
ఐపీఎల్ 2020లో నాకౌట్‌ మ్యాచ్‌లు ఆడటంలో ఆరితేరిన ముంబై ఇండియన్స్‌.. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా చెలరేగిపోయింది. ఇక ఐపీఎల్‌లో తిరుగులేని కెప్టెన్‌గా మారిన

ఈ ఏడాది ఐపీఎల్ లో ఆరెంజ్, పర్పుల్ క్యాప్స్ అందుకున్న ఆటగాళ్లు వీరే…

Vasishta Reddy
ఐపీఎల్ 2020 సెప్టెంబర్ 19 నుండి నవంబర్ 10 వరకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో జరిగింది. ఇందులో ముంబై ఇండియన్స్ విజయం సాధించింది. అయితే ప్రతి

ముంబై జట్టు లో నెంబర్ వన్ బాట్స్మెన్ గా కిషన్..

Vasishta Reddy
ముంబై ఇండియన్స్ ఐదోసారి ఐపీఎల్ టైటిల్ అందుకుంది. నిన్న జరిగిన ఐపీఎల్ 2020 ఫైనల్ మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్‌ నిర్ధేశించిన 157 పరుగుల టార్గెట్‌ ను సునాయాసంగా

ఐపీఎల్‌ 2020 టైటిల్ విజేత ముంబై ఇండియన్స్

Vasishta Reddy
డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ మరోసారి ఐపీఎల్ విజేత అయింది. వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ ను ముద్దాడింది. ఆల్ రౌండ్ షో తో ఢిల్లీ క్యాపిటల్స్

నేడే ఐపీఎల్ ఫైనల్ పోరు…

Vasishta Reddy
కరోనా కారణంగా యూఏఈ లో జరుగుతూ గత 52 రోజులుగా అభిమానులను ఉర్రూతలూగిస్తున్న ఐపీఎల్‌  ఫైనల్‌ స్టేజ్‌కు చేరింది. ఫైనల్లో డిఫెండింగ్‌ చాంపియన్‌ ముంబై ఇండియన్స్‌తో ఢిల్లీ

మాకు ఓ అద్భుతమైన ఆటగాడు దొరికాడు : వార్నర్

Vasishta Reddy
నిన్నటితో ఐపీఎల్ 2020 లో సన్ రైజర్స్ హైదరాబాద్ ప్రయాణం ముగిసింది. ఫైన్సల్స్ కు వెళ్లాలంటే తప్పకుండ గెలవాల్సిన మ్యాచ్ లో ఢిల్లీ చేతిలో 17 పరుగుల

కోహ్లీకి మద్దతుగా సెహ్వాగ్…

Vasishta Reddy
యూఏఈ వేదికగా జరుగుతున్న ఈ ఏడాది ఐపీఎల్ లో ప్లే ఆఫ్స్‌కు ముందు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిన కోహ్లీసేన.. కీలకమైన ఎలిమినేటర్‌లో ఓడి మూల్యం చెల్లించుకుంది. శుక్రవారం