ప్రపంచంలోనే రిచ్ లీగ్గా పేరుగాంచిన ఐపీఎల్-15 మెగా వేలం ప్రారంభమైంది. అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2022 మెగా వేలం శనివారం, ఆదివారం.. రెండు రోజులు బెంగళూరులో
ముంబై మాజీ లెఫ్టార్మ్ స్పిన్నర్ అంకిత్ చవాన్పై ఉన్న నిషేధాన్ని బీసీసీఐ తాజాగా ఎత్తివేసింది. బీసీసీఐ నిషేధం ఎత్తివేయడంతో ఇకపై ప్రొఫెషనల్ క్రికెట్ ఆడేందుకు అతడికి గ్రీన్
కరోనాతో ఆగిపోయిన ఐపీఎల్ 2021లీగ్ను యూఈఏ వేదికగా పూర్తి చేయాలని బీసీసీఐ నిర్ణయించిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ఇంకా ఖరారు చేయకపోయినప్పటికీ సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్
ప్రపంచంలోనే అత్యుత్తమైన జట్టు ముంబై ఇండియన్సే అనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ తెలిపాడు. రోహిత్ అసాధారణమైన కెప్టెన్ అని, మైదానంలో
ఈసారికొత్తగా ఐపీఎల్ లో బుకీలు మైదానంలోనే పని చేసే క్లీనర్ను ఉపయోగించుకున్నారు. ఈ విషయాన్ని బీసీసీఐ అవినీతి నిరోధక విభాగం చీఫ్ షబ్బీర్ హుస్సేన్ బుధవారం వెల్లడించారు.
ఐపీఎల్ 2021ను వాయిదా వేయాలని రెండు వారాల క్రితమే తాను సూచించానని షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు. ఐపీఎల్ 14వ సీజన్ మధ్యలోనే ఆగిపోతుందని తనకు ముందే తెలుసన్నాడు.
బీసీసీఐకి రూ.100కోట్ల జరిమానా విధించాలని బాంబే హైకోర్టులో ఓ పిటీషన్ దాఖలైంది. కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారత్లో కరోనా మరణాలు, పెరుగుతున్న కేసులను దృష్టిలో ఉంచుకొని
నిన్న రాయల్ చాలెంజర్స్తో జరిగిన మ్యాచ్లో పంజాబ్ బౌలర్ హర్ప్రీత్ మూడు కీలక వికెట్లు తీసి ప్రత్యర్థి జట్టు పతనాన్ని శాసించాడు. తన స్పిన్ మాయాజాలంతో ఆర్సీబీ
దేశంలో కరోనా విజృంభిస్తున్న వేళ కేన్ రిచర్డ్సన్, ఆడమ్ జంపా, లివింగ్ స్టోన్, ఆండ్రూ టై లాంటి విదేశీ ఆటగాళ్లు భవిష్యత్తుపై ఆందోళనకు గురై బయోబబుల్లో ఉండలేమంటూ
ప్రస్తుతం భారత్లో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో అతను ఈ వ్యాఖ్యలు చేశాడు. దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల కారణంగా ఆస్ట్రేలియా ప్రభుత్వం భారత