కోహ్లీ తర్వాత టీమిండియా కెప్టెన్ రిషభ్ పంతేనని అభిప్రాయడ్డాడు మాజీ చీఫ్ సెలెక్టర్ కిరణ్ మోరే. జట్టును నడిపించగల నైపుణ్యాలు, సరైన మనస్థత్వం అతని సొంతమని తెలిపాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్, ఇంగ్లండ్తో ఐదు టెస్ట్ల సిరీస్ కోసం కోహ్లీ సేన యూకే పర్యటనకు వెళ్లనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మీడియాతో మాట్లాడిన మోరె..