telugu navyamedia

icc

డబ్ల్యూటీసీ హీరోలు వీరే…

Vasishta Reddy
డబ్ల్యూటీసీ ఫైనల్‌కు వరుణుడి ఆటంకం తప్పదని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికలే నిజమయ్యాయి డబ్ల్యూటీసీ ఫైనల్‌లో భాగంగా టీమిండియా ఆరు టెస్ట్ సిరీస్‌లు ఆడింది. వెస్టిండీస్‌తో మొదలైన

భార్యాభర్తల ఇంటర్య్వూ విడుదల చేసిన ఐసీసీ…

Vasishta Reddy
భారత పేసర్‌ జస్ప్రీత్ బుమ్రా స్టార్ స్పోర్ట్స్‌ ప్రజెంటర్‌, మోడల్ సంజనా గణేశన్‌ను అతడు ప్రేమించి పెళ్లాడాడు. పెళ్లి తర్వాత జస్ప్రీత్ బుమ్రా, సంజనా గణేశన్‌లు తమతమ

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ లో పైకి ఎగబాకిన కోహ్లీ…

Vasishta Reddy
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్‌లో తిరిగి అగ్రస్థానానికి చేరుకున్నాడు స్టీవ్‌ స్మిత్‌. న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ను స్మిత్‌ వెనక్కి నెట్టాడు. ఆస్ట్రేలియా యువ బ్యాట్స్‌మన్‌ మార్నస్‌ లబుషేన్‌

డబ్ల్యూటీసీకి వరుణుడి గండం…

Vasishta Reddy
ఇంగ్లండ్‌లోని సౌథాంప్టన్ వేదికగా జరగనున్న ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ టైటిల్‌ పోరులో విరాట్ కోహ్లీ నేతృత్వంలోని భారత జట్టు, కేన్ విలియమ్సన్ సారథ్యంలోని న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.

బీసీసీఐకి 4 వారాల గడువు ఇచ్చిన ఐసీసీ…

Vasishta Reddy
వాయిదా పడిన ఐపీఎల్ 2021 సీజన్, 14వ ఎడిషన్‌‌లో మిగిలిపోయిన మ్యాచ్‌లన్నింటినీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఖరారు చేసింది.

రేపు యూఏఈలో ఐసీసీ కీలక భేటీ…

Vasishta Reddy
అర్ధాంతరంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021 సీజన్, 14వ ఎడిషన్‌‌లో మిగిలిపోయిన మ్యాచ్‌లన్నింటినీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఇక తాజాగా- టీ20 ప్రపంచకప్

డబ్ల్యూటీసీ ఫైనల్స్ నియమాలు తెలిపిన ఐసీసీ…

Vasishta Reddy
ఇంగ్లండ్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరగబోయే డబ్ల్యూటీసీ టైటిల్ పోరుకు సంబంధించిన విధివిధానాలను ఐసీసీ శుక్రవారం తన వెబ్‌సైట్‌లో ప్రకటించింది. తొలిసారి నిర్వహిస్తున్న చాంపియన్‌షిప్‌లో సంయుక్త విజేతలు

డబ్ల్యూటీసీ ఫైనల్‌ టికెట్స్ కు భారీ డిమాండ్..

Vasishta Reddy
భారత్​-న్యూజిలాండ్ మధ్య వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్ పోరు జరగనుంది. అయితే కరోనా దృష్ట్యా ఈ మెగా మ్యాచ్​కు పరిమిత సంఖ్యలో అభిమానులను అనుమతించనున్న విషయం తెలిసిందే.

అనిల్‌ కుంబ్లే పై ఐసీసీ ప్రశంసలు…

Vasishta Reddy
టీమిండియా మాజీ క్రికెటర్‌ అనిల్‌ కుంబ్లే దిగ్గజమని ఐసీసీ ప్రశంసించింది. ఎదుర్కొనే ప్రతి బ్యాట్స్‌మెన్‌ కోసం అతడి వద్ద ఓ ప్రణాళిక సిద్ధంగా ఉంటుందని తెలిపింది. ఐసీసీ

ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్… భారత్ దే అగ్రస్థానం

Vasishta Reddy
ఈరోజు ఐసీసీ ప్రకటించిన టెస్టు ర్యాంకింగ్స్‌లో విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని భారత్ నంబర్‌వన్‌ స్థానాన్ని నిలబెట్టుకుంది. 121 రేటింగ్‌ పాయింట్లతో భారత్‌ నంబర్‌వన్‌ ర్యాంకును పదిలం చేసుకోగా..

కోహ్లీ టాప్.. మూడో స్థానానికి పడిపోయిన రోహిత్

Vasishta Reddy
ఐసీసీ తాజాగా మళ్ళీ ర్యాంకింగ్స్ ప్రకటించింది. అయితే తాజాగా ఇంగ్లండ్‌తో ముగిసిన వన్డే సిరీస్‌లో వరుసగా హాఫ్ సెంచరీలతో చెలరేగిన కోహ్లీ ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానాన్ని అందుకున్నాడు.

ఐసీసీ ర్యాంకింగ్స్… కోహ్లీ పైకి, రోహిత్ కిందికి

Vasishta Reddy
తాజాగా ఐసీసీ వన్డే, టీ20 ర్యాంకింగ్స్ ప్రకటించింది. అయితే ఈ ర్యాంకింగ్స్ ప్రకారం వన్డేల్లో అగ్రస్థానంలో, టెస్టులో 5వ స్థానంలో ఉన్న కోహ్లీ.. తాజా టీ20 ర్యాంకింగ్స్‌లో