డబ్ల్యూటీసీ ఫైనల్ లో న్యూజిలాండ్తో జరుగుతున్న పోరులో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత జట్టు మూడు కీలక వికెట్లు కోల్పోయింది. 88 పరుగులకే ప్రధాన వికెట్లు
కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్ 2021 అర్దంతరంగా వాయిదాపడటం ఆ జట్టుకు కొత్త సమస్యను తెచ్చిపెట్టింది. ఓ వైపు యూఏఈ వేదికగా సెప్టెంబర్-అక్టోబర్ మధ్య ఈ క్యాష్
ఇంగ్లాండ్లోని పోర్ట్ సౌథాంప్టన్ క్రికెట్ స్టేడియం.. ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ మ్యాచ్కు వేదికైంది. ఫైనల్లో న్యూజీలాండ్ జట్టును ఢీ కొట్టనుంది టీమిండియా. వచ్చేనెల 18వ తేదీన
టైటిల్ హాట్ ఫేవరెట్గా ఈ సీజన్ను ఆరంభించిన ఢిల్లీ కేపిటల్స్.. దానికి తగినట్టుగా ఆటతీరును కనపరుస్తోంది. ఫామ్ కోల్పోయిన కోల్కత నైట్ రైడర్స్తో గుజరాత్ అహ్మదాబాద్లోని నరేంద్ర
‘జాతి రత్నాలు’ సినిమా పెద్ద విజయాన్నే సాధించింది.ఈ మధ్యకాలంలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్న చిత్రాల్లో జాతి రత్నాలు సినిమా ముందు వరుసలో ఉంటుందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు.