ఐపీఎల్ 2021 లో మిగిలిన మ్యాచ్లను యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించిన విషయం తెలిసిందే. షెడ్యూల్ ప్రకటించకపోయినప్పటికీ.. సెప్టెంబర్ 18 నుంచి అక్టోబర్ 12 మధ్య లీగ్ను
సెకండాఫ్ ఐపీఎల్ 2021 మ్యాచ్ల ప్రారంభానికి ముందే కోల్కతా నైట్రైడర్స్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు స్టార్ పేసర్, ఆస్ట్రేలియా క్రికెటర్ ప్యాట్ కమిన్స్ వ్యక్తిగత
ఐపీఎల్ 2021 సీజన్లో మిగిలిన మ్యాచ్లను యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. అయితే ఏ తేదీల్లో నిర్వహిస్తామనే విషయంపై పూర్తి స్పష్టత రాలేదు. సెప్టెంబర్ 18 నుంచి
అర్ధాంతరంగా వాయిదా పడిన ఐపీఎల్ 2021 సీజన్, 14వ ఎడిషన్లో మిగిలిపోయిన మ్యాచ్లన్నింటినీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఇక తాజాగా- టీ20 ప్రపంచకప్
ఐపీఎల్ 2021 ను యూఏఈకి తరలించాలని నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా అధికారికగా ప్రకటించారు. ఈ క్యాష్ రిచ్ లీగ్లో మిగిలిపోయిన 31
ఐపీఎల్ -14లో మిగిలిన 31 మ్యాచ్లను యూఏఈ వేదికగా పూర్తి చేయాలని బీసీసీఐ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సెప్టెంబర్ విండోను పరిశీలిస్తున్నట్లు ఓ జాతీయ చానెల్
బీసీసీఐ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ఐపీఎల్ కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజే వేరు. ఈ మెగా టోర్నీలో ఆడాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టార్ క్రికెటర్లు కూడా కలలు కంటారు.
ప్రస్తుతం ప్రతిదేశం తన రక్షణ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నాయి. దాదాపు అన్ని దేశాలు అమెరికా వద్ద నుంచి తమకు కావలసిన ఆయుధ సామాగ్రిని అధికమొత్తంలో కొనుగోలు చేసేందుకు చూస్తున్నాయి.