telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

తెలంగాణ ఇంటర్ బోర్డు పై చర్యలు తీసుకోవాలి: కోదండరాం

TJS Kodandaram comments EC

తెలంగాణ ఇంటర్ బోర్డు తప్పుడు ఫలితాల పై చర్యలు తీసుకోవాలని తెలంగాణా జనసమితి పార్టీ అధ్యక్షులు ప్రొపెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని కోదండరాం స్పష్టం చేశారు. 2013 చట్టం ప్రకారం ప్రాజెక్టుల కోసం భూములు కోల్పోయిన రైతులకు పరిహారం చెల్లించాలని తెలిపారు. ఇంటర్ ఫలితాల తప్పుల తడకపై ప్రభుత్వం చర్య తీసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పెండింగ్‌లో ఉన్న రైతుల పాస్‌బుక్‌లు, చెక్కులు వెంటనే ఇవ్వాలని అన్నారు.

Related posts