రామాయపట్నం పోర్టు పనులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు (జూలై 20) ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం కోసం తాడేపల్లి నుంచి కాసేపటి క్రితం సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలకు కొత్తగా ఎంపికైన లబ్ధిదారులకు నేడు నిధులు విడుదల చేయనున్నారు. ఇప్పటికే
*నేడు విశాఖలో సీఎం జగన్ పర్యటన *వాహన మిత్ర లబ్ధిదారులకు ఆర్థిక సాయం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. ఏయూ ఇంజినీరింగ్
*ఆంధ్రప్రదేశ్కు ఘనమైన చరిత్ర ఉంది *తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ద్రౌపతి ముర్ము *అనేక వారసత్వ కట్టడాలకు ఆంధ్రప్రదేశ్ నిలయం ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఎన్నికల
ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము.. ఏపీ పర్యటనలో భాగంగా మంగళవారం గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ద్రౌపది ముర్మకు విమానాశ్రయంలో వైఎస్సార్సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి,
వైసీపీ ప్లీనరీ సమావేశాలు ముగిశాయి. గుంటూరు జిల్లా మంగళగిరిలోని నాగార్జున యూనివర్సిటీ ఎదురుగా ఉన్న గ్రౌండ్లో శుక్ర, శని వారాల్లో వైసీపీ ప్లీనరీ నిర్వహించారు. రెండు రోజుల
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు రింగ్లో చిప్ ఉందని చెప్తున్నారు. చంద్రబాబులా
భవిష్యత్తుపై చిత్తశుద్ధి ఉన్న పార్టీ వైసీపీ అని వైఎస్ జగన్ ప్రకటించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయ విప్లవాలు నడుస్తున్నాయి. మ్యానిఫెస్టోలో
వైసీపీ ప్లీనరీ రెండో రోజు సమావేశాలు ప్రారంభం అయ్యాయి .ఈ సందర్భంగా పరిపాలనా వికేంద్రీకరణ, పారదర్శికతపై స్పీకర్ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ.. రాబోయే ఎన్నికల్లో మనం విజయం