*సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్ ప్రమాణం *లలిత్ తో ప్రమాణం చేయించిన రాష్ర్టపతి ముర్ము భారత ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్
భారత 15వ రాష్ట్రపతిగా తిరుగులేని మెజారిటీతో ఎన్నికైన ద్రౌపది ముర్ము(64) జీవన ప్రస్థానం అందరికి స్పూర్తి..రాష్ట్రపతి పీఠాన్ని అధిష్ఠించబోతున్న మొదటి గిరిజన నాయకురాలిగా, రెండో మహిళగా ద్రౌపది
ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. అసెంబ్లీలో జరుగుతున్న ఓటింగ్ లో మొత్తం 174 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా
ఆంధ్రప్రదేశ్ లో భారత నూతన రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పోలింగ్ ను నిర్వహిస్తున్నారు. పోలింగ్ ప్రారంభమయిన వెంటనే ముఖ్యమంత్రి జగన్ తన
తెలంగాణ అసెంబ్లీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క తన ఓటు హక్కు ఉపయోగించుకున్నారు. అయితే
రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. పార్లమెంట్ భవనంలో ప్రధాని నరేంద్ర మోదీ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధానితోపాటు కేంద్ర మంత్రులు, ఎంపీలు క్యూలైన్లలో
*ఆంధ్రప్రదేశ్కు ఘనమైన చరిత్ర ఉంది *తెలుగులో ప్రసంగం ప్రారంభించిన ద్రౌపతి ముర్ము *అనేక వారసత్వ కట్టడాలకు ఆంధ్రప్రదేశ్ నిలయం ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఎన్నికల
రాష్ట్రపతి అభ్యర్థిగా ఎన్డీయే తరఫున ఝార్ఖండ్ మాజీ గవర్నర్, గిరిజన తెగకు చెందిన ద్రౌపది ముర్మును బరిలోకి దించుతున్నట్టు భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా మంగళవారం ప్రకటించారు.ముర్ముకు
*ఎన్డీయే రాష్ర్టపతి అభ్యర్ధిగా ద్రౌపది ముర్ము *ఈ నెల 25న రాష్ర్టపతి అభ్యర్ధి ద్రౌపది ముర్ము నామినేషన్ ఎన్డీయే రాష్ర్టపతి అభ్యర్ధిగా గిరిజన మహిళ అయిన ద్రౌపది