telugu navyamedia

TRS

మునుగోడు లో ఎప్పుడు ఎన్నికలు వ‌చ్చినా టీఆర్ఎస్ దే గెలుపు..

navyamedia
మునుగోడులో ఎన్నిక ఎప్పుడొచ్చినా విజయం టీఆర్ఎస్సేదేనంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ధీమా వ్యక్తం చేశారు .బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ..మునుగోడు నియోజకవర్గం టీఆర్ఎస్‌కు కంచుకోటని అన్నారు. హుజుర్‌నగర్,

టీఆర్‌ఎస్‌కు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు గుడ్‌బై..ఆదరించే పార్టీలో చేరుతా..లేదంటే

navyamedia
తెలంగాణ టీఆర్ ఎస్ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు, వరంగల్‌ అర్బన్‌ కోఆపరేటివ్‌ బ్యాంకు అధ్యక్షుడు ఎర్రబెల్లి ప్రదీప్‌రావు టీఆర్‌ఎస్‌కు గుడ్ బై చెప్పారు. . 2018

తెలంగాణ అభివృద్ధి చెందాలంటే అధికార మార్పు అవ‌స‌రం

navyamedia
*బీజేపీ కండువా కప్పుకున్న దాసోజు శ్రవణ్ *తెలంగాణ అభివృద్ధి చెందాలంటే అధికార మార్పు అవ‌స‌ర‌మ‌ని *చికోటి వెనుక ఉన్న‌ది మొత్తం టీఆర్ ఎస్ నేత‌ల‌నే *టీఆర్ ఎస్

పార్టీలోకి చేరింది బానిసగా బతకడానికి కాదు.. దాసోజు శ్రవణ్‌ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై

navyamedia
*తెలంగాణ కాంగ్రెస్‌లో పార్టీకి మరో షాక్ .. *ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై  రేవంత్‌రెడ్డి నేతృత్వంలో తెలంగాణ కాంగ్రెస్‌లో అరాచక

కేసీఆర్ కర్రు కాల్చి వాత పెట్టే సమయం వచ్చింది -ఈటల రాజేందర్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు

navyamedia
హుజూరాబాద్‌లో  కేసీఆర్‌ను గుద్దితే ఎక్కడో పడ్డారు.. ఆ భాగ్యం హుజురాబాద్‌కి దక్కింద‌ని మళ్ళీ ఇపుడు నల్గొండకు దక్కబోతుంద‌ని బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ సెటైర్లు

జోడు కట్టిన ఇరు పార్టీల నేతలు…జాతీయ రాజ‌కీయాల‌పై దృష్టి..

navyamedia
ముఖ్యమంత్రి కేసీఆర్​తో సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్​ భేటీ అయ్యారు. ఇరు పార్టీల నేతల మధ్య దాదాపు 2 గంటలకు పైగా చర్చలు కొనసాగాయి. టీఆర్‌ఎస్‌

రాజ‌గోపాల్‌రెడ్డి బీజేపీలో చేర‌డం ఖాయం..త్వ‌ర‌లో ఆ జిల్లా నుంచి భారీగా చేరికలు ఉంటాయి

navyamedia
రాజ‌గోపాల్‌రెడ్డి బీజేపీలో చేర‌డం ఖాయం ఖ‌మ్మం నుంచి నేత‌లు మాతో ట‌చ్‌లో ఉన్నారు.. ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌స్తే టీఆర్ ఎస్ నేత‌లు తిరుగుబాటు చేస్తారు. తెలంగాణలో రాజకీయాలు

ప్రథమ పౌరురాలిగా బాధ్యతతోనే వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లా..

navyamedia
తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కేసీఆర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ వెళ్లిన గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్.. నేడు నూతన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము

తనను రాజకీయంగా దెబ్బతీసేందుకు కుట్ర ..పార్టీ మారడం చారిత్రక అవసరం : రాజగోపాల్ రెడ్డి షాకింగ్ కామెంట్స్

navyamedia
కాంగ్రెస్ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను హస్తం పార్టీని వీడుతున్నట్టు వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. రాజగోపాల్‌ రెడ్డి ఆదివారం

పోలవరాన్ని ప్రశ్నిస్తే తెలంగాణ ఏర్పాటు ను ప్రశ్నించినట్లే..సోము ఘాటు వ్యాఖ్యలు

navyamedia
ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు‌ పోలవరంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం అంశాన్ని‌ వివాదం సృష్టించి టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర చేస్తోంద‌ని ఆయన ఆరోపించారు.

ముగిసిన రాష్ర్ట‌ప‌తి ఎన్నిక‌ల పోలింగ్‌..ఏపీ తెలంగాణ‌లో ఓటు వేయని ఎమ్మెల్యేలు వీరే..

navyamedia
భార‌త అత్యున్న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ

రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్​.. ఓటు హక్కు వినియోగించుకున్న సీఎం కేసీఆర్​

navyamedia
రాష్ట్రపతి ఎన్నిక కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఓటు వినియోగించుకున్నారు..వరంగల్ పర్యటన ముగించుకుని హైదరాబాద్ వచ్చిన సీఎం.. నేరుగా శాసనసభకు వచ్చి ఓటు వేశారు. సోమవారం ఉదయం