మునుగోడు లో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్ దే గెలుపు..
మునుగోడులో ఎన్నిక ఎప్పుడొచ్చినా విజయం టీఆర్ఎస్సేదేనంటూ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ధీమా వ్యక్తం చేశారు .బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ..మునుగోడు నియోజకవర్గం టీఆర్ఎస్కు కంచుకోటని అన్నారు. హుజుర్నగర్,