telugu navyamedia

Presidential Election 2022

విజయం వైపు ద్రౌపది ముర్ము..

navyamedia
రాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు కొన‌సాగుతుంది. రెండో రౌండ్‌లోనూ ఎన్​డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్ము ద్రౌపది ముర్ము ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండో రౌండ్‌లో పది రాష్ట్రాల ఎమ్మెల్యేల

‘రాష్ట్రపతి ఎన్నిక’ లెక్కింపు తొలి రౌండ్ పూర్తి.. లీడ్‌లో ముర్ము

navyamedia
ఢిల్లీలో రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది.. ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ పూర్తయింది. మొత్తం 748 మంది పార్లమెంటు సభ్యుల ఓట్లను అధికారులు లెక్కించారు. తాజాగా వచ్చిన

కొనసాగుతోన్న కౌంటింగ్ రాష్ట్రపతి ఎన్నిక కౌంటింగ్‌..’ముర్ము’ విజయం లాంఛనమే

navyamedia
భారత అత్యున్నత స్థానం రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ పార్లమెంటులోని 63వ నంబర్ గదిలో కొనసాగుతోంది. భారత అత్యున్నత తదుపరి రాష్ట్రపతి ఎవరో అనేది మ‌రి కొద్ది గంట‌ల్లో

ముగిసిన రాష్ర్ట‌ప‌తి ఎన్నిక‌ల పోలింగ్‌..ఏపీ తెలంగాణ‌లో ఓటు వేయని ఎమ్మెల్యేలు వీరే..

navyamedia
భార‌త అత్యున్న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, లోక్‌సభ

రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్: టీడీపీ ఎమ్మెల్యేలుతో క‌లిసి వ‌చ్చి ఓటు వేసిన చంద్ర‌బాబు

navyamedia
ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కొన‌సాగుతుంది. అసెంబ్లీలో జరుగుతున్న ఓటింగ్ లో మొత్తం 174 మంది ఎమ్మెల్యేలు ఓటు హ‌క్కు వినియోగించుకోనున్నారు.. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా

రాష్ట్రపతి ఎన్నికల్లో తొలి ఓటు సీఎం జగన్ దే…

navyamedia
ఆంధ్రప్రదేశ్ లో భారత నూతన రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ కొన‌సాగుతుంది. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పోలింగ్ ను నిర్వహిస్తున్నారు. పోలింగ్ ప్రారంభమయిన వెంటనే ముఖ్యమంత్రి జగన్ తన

ప్రారంభ‌మైన రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌..

navyamedia
రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ మొదలైంది. సోమవారం ఉదయం 10 గంటలకు పోలింగ్‌ను ప్రారంభించారు. ఎంపీలు పార్లమెంట్‌లో, ఎమ్మెల్యేలు ఆయా రాష్ట్రాల అసెంబ్లీలో ఓటు వేయడం మొదలుపెట్టారు. సాయం‍త్రం

నేడే రాష్ట్రపతి ఎన్నిక.. పోలింగ్ కు సర్వం సిద్ధం.

navyamedia
భారత్ లో అత్యున్నత పదవి అయిన రాష్ట్రపతి పదవికి ఈరోజు ఎన్నిక జరగనుంది. దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఎన్నికకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు .

ఎన్‌డీఏ రాష్ర్ట‌ప‌తి అభ్య‌ర్ధిగా ఆదివాసి మ‌హిళా ద్రౌపది ముర్ము..

navyamedia
ఎన్​డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ఒడిశా గిరిజన నాయకురాలు ద్రౌపది ముర్ము ఎంపికయ్యారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు స‌మావేశం లో చర్చించిన తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు

ఉమ్మడి అభ్యర్థిపై విపక్షాల ఏకగ్రీవ తీర్మానం.. పోటీకి శరద్ పవార్ తిర‌స్క‌ర‌ణ‌

navyamedia
రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్​డీఏకు ప్రత్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే విషయంలో విపక్షాలు ఓ కీలక నిర్ణయానికి వచ్చాయి. పార్టీలకతీతంగా ఒక్కరిని మాత్రమే రాష్ట్రపతి రేసులో నిలబెట్టాలని