రాష్ట్రపతి ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. రెండో రౌండ్లోనూ ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపదీ ముర్ము ద్రౌపది ముర్ము ఆధిక్యంలో కొనసాగుతున్నారు. రెండో రౌండ్లో పది రాష్ట్రాల ఎమ్మెల్యేల
ఢిల్లీలో రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది.. ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ పూర్తయింది. మొత్తం 748 మంది పార్లమెంటు సభ్యుల ఓట్లను అధికారులు లెక్కించారు. తాజాగా వచ్చిన
భారత అత్యున్నత స్థానం రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ పార్లమెంటులోని 63వ నంబర్ గదిలో కొనసాగుతోంది. భారత అత్యున్నత తదుపరి రాష్ట్రపతి ఎవరో అనేది మరి కొద్ది గంటల్లో
ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. అసెంబ్లీలో జరుగుతున్న ఓటింగ్ లో మొత్తం 174 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా
ఆంధ్రప్రదేశ్ లో భారత నూతన రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ కొనసాగుతుంది. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ పోలింగ్ ను నిర్వహిస్తున్నారు. పోలింగ్ ప్రారంభమయిన వెంటనే ముఖ్యమంత్రి జగన్ తన
రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ మొదలైంది. సోమవారం ఉదయం 10 గంటలకు పోలింగ్ను ప్రారంభించారు. ఎంపీలు పార్లమెంట్లో, ఎమ్మెల్యేలు ఆయా రాష్ట్రాల అసెంబ్లీలో ఓటు వేయడం మొదలుపెట్టారు. సాయంత్రం
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ఒడిశా గిరిజన నాయకురాలు ద్రౌపది ముర్ము ఎంపికయ్యారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం లో చర్చించిన తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు
రాష్ట్రపతి ఎన్నికల్లో అధికార ఎన్డీఏకు ప్రత్యర్థిగా ఉమ్మడి అభ్యర్థిని నిలబెట్టే విషయంలో విపక్షాలు ఓ కీలక నిర్ణయానికి వచ్చాయి. పార్టీలకతీతంగా ఒక్కరిని మాత్రమే రాష్ట్రపతి రేసులో నిలబెట్టాలని