రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్: టీడీపీ ఎమ్మెల్యేలుతో కలిసి వచ్చి ఓటు వేసిన చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. అసెంబ్లీలో జరుగుతున్న ఓటింగ్ లో మొత్తం 174 మంది ఎమ్మెల్యేలు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు.. రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా