భారత 15వ రాష్ట్రపతిగా తిరుగులేని మెజారిటీతో ఎన్నికైన ద్రౌపది ముర్ము(64) జీవన ప్రస్థానం అందరికి స్పూర్తి..రాష్ట్రపతి పీఠాన్ని అధిష్ఠించబోతున్న మొదటి గిరిజన నాయకురాలిగా, రెండో మహిళగా ద్రౌపది
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో కోసం ఎన్డీయే అభ్యర్థిగా జగదీప్ ధన్కర్ నామినేషన్ దాఖలు చేశారు. సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో లోక్సభ సెక్రటరీ జనరల్ ఉత్పల్కుమార్ సింగ్కు
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా పోటీ చేస్తున్న ద్రౌపదీ ముర్ము మరికాసేపట్లో నామినేషన్ దాఖలు చేయనున్నారు. రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తున్న రాజ్యసభ సెక్రటరీ జనరల్ పీసీ మోదీకి
ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా ఒడిశా గిరిజన నాయకురాలు ద్రౌపది ముర్ము ఎంపికయ్యారు. బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం లో చర్చించిన తర్వాత ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు