telugu navyamedia

polavaram

వ‌ర‌ద, బుర‌ద‌తో మీ ఇళ్ల‌ల్లో ఫ్యాన్ ఆగింది…ఎన్నిక‌ల్లో వైసీపీ ఫ్యాన్ ను ప్ర‌జ‌లు ఆపాలి..

navyamedia
ముంపు ప్రాంతాల‌లో చంద్ర‌బాబు ప‌ర్య‌ట‌న‌.. వ‌ర‌ద, బుర‌ద‌తో మీ ఇళ్ల‌ల్లో ఫ్యాన్ ఆగింది.. *ఎన్నిక‌ల్లో వైసీపీ ఫ్యాన్ ను ప్ర‌జ‌లు ఆపాలి.. *పోల‌వ‌రం పూర్తి చేయ‌డం చేత‌కాక‌పోతే

పోలవరాన్ని ప్రశ్నిస్తే తెలంగాణ ఏర్పాటు ను ప్రశ్నించినట్లే..సోము ఘాటు వ్యాఖ్యలు

navyamedia
ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు‌ పోలవరంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం అంశాన్ని‌ వివాదం సృష్టించి టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర చేస్తోంద‌ని ఆయన ఆరోపించారు.

నా మాటల్లో తప్పేమిటో అర్థం కావడం లేదు..జగన్‌తో చర్చించి 5 గ్రామాలను ఇప్పించండి

navyamedia
* ఏపీ మంత్రులు వ్యాఖ్యలు బాధాకరం * నా మాటల్లో తప్పేమిటో అర్థం కావడం లేదు. * కరకట్టల నిర్మాణానికి 5 గ్రామాలను ఇవ్వాలని కోరుతున్నాం.. ఏపీ

పువ్వాడని తన సంగతేంటో చూసుకోమనండి ..ఆ గ్రామాల బాధ్యత పూర్తిగా మాదే.

navyamedia
పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముంపు పొంచి ఉందని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసిన వ్యాఖ్య‌లకు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటుగా స్పందించారు తెలంగాణ

పోలవరం నిర్మాణం ఎప్పటికీ పూర్తి కాదు..-మాజీ ఎంపీ ఉండవల్లి సంచ‌ల‌న కామెంట్స్

navyamedia
ఆంద్ర‌ప్ర‌దేశ్‌లో పోలవరం నిర్మాణం ఎప్పటికీ పూర్తి కాదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి  జగన్

మంత్రి అనిల్ ఎక్కడ ? ఎందుకు స్పందించటం లేదు ?

పోలవరంలోని కాపర్ డ్యామ్ నుంచి లక్షా20వేల క్యూసెక్కు ప్రవాహం సముద్రంలోకి వెళుతోందని, దేవీపట్నం, పోలవరం మండలాల్లోని 50 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో పూర్తిగా సంబంధాలు లేకుండా పోయాయని,

ఢిల్లీ వెళ్లి పోలవరం బిల్లుల వసూలు చేయండి : సీఎం జగన్ ఆదేశాలు

Vasishta Reddy
కేంద్రం నుంచి పోలవరం బిల్లుల చెల్లింపుపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. దాదాపు రూ.1600 కోట్ల బిల్లులు వేర్వేరు దశల్లో పెండింగ్‌లో ఉన్నాయన్న సీఎం జగన్.. పోలవరం

ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ : పోలవరంలో మరో కీలక ఘట్టం పూర్తి

Vasishta Reddy
పోల‌వ‌రం ప్రాజెక్ట్ పనుల్లో మరో కీలక ఘట్టం పూర్తయింది. పోల‌వ‌రం స్పిల్ వే నుంచి ఈ వర్షాకాలంలో వరదనీరు మళ్ళించేందుకు ముందుగానే ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.

సాగు నీటి, పోలవరం ప్రాజెక్టుపై సీఎం జగన్ సమీక్ష…

Vasishta Reddy
ఆంధ్రప్రదేశ్ సీఎం పోలవరం ప్రాజెక్టు పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. అయితే సకాలంలో పోలవరం పూర్తి చేయాల్సిందేనని జగన్‌ అన్నారు. సాగు నీటి ప్రాజెక్టులు, పోలవరం ప్రాజెక్టుపై

రైతు దినోత్సవం గూర్చి మాట్లాడే అర్హత జగన్ రెడ్డి సర్కారుకి లేదు..

Vasishta Reddy
ఏపీ ప్రభుత్వంపై నిమ్మల రామానాయుడు ఫైర్‌ అయ్యారు. రైతు దినోత్సవం గూర్చి మాట్లాడే అర్హత జగన్ రెడ్డి సర్కారుకి లేదని… రాష్ట్రంలో ఉంది రైతు దగా ప్రభుత్వం,

నేడే పోలవరానికి జగన్..

Vasishta Reddy
ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఇవాళ పోలవరం రానున్నారు. మొదట అక్కడ ప్రాజెక్టు పనులు ఎంత వరకు వచ్చాయో స్వయంగా పరిశీలించనున్నారు. అనంతరం అక్కడే అధికారులతో సమీక్ష సమావేశం

పోలవరంలో పూజలు చేస్తున్న అనుష్క..

Vasishta Reddy
అనుష్క ప్రధాన పాత్రలో హేమంత్ మ‌ధుక‌ర్ ద‌ర్శక‌త్వం వహించిన ప్రయోగాత్మక చిత్రం ‘నిశ్శబ్దం’. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిన ‘నిశ్శబ్దం’లో మాటలురాని, వినికిడి లోపం ఉన్న ఒక కళాకారిణిగా