telugu navyamedia

Bhadrachalam

నా మాటల్లో తప్పేమిటో అర్థం కావడం లేదు..జగన్‌తో చర్చించి 5 గ్రామాలను ఇప్పించండి

navyamedia
* ఏపీ మంత్రులు వ్యాఖ్యలు బాధాకరం * నా మాటల్లో తప్పేమిటో అర్థం కావడం లేదు. * కరకట్టల నిర్మాణానికి 5 గ్రామాలను ఇవ్వాలని కోరుతున్నాం.. ఏపీ

పోల‌వ‌రం పై వివాదాలు సృష్టించ‌వ‌ద్దు.. భద్రాచలం ఇవ్వాలని అడిగితే ఇచ్చేస్తారా? : మంత్రి పువ్వాడకు అంబటి కౌంటర్

navyamedia
పోలవరం వ్యవహారం పై ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అధికార పార్టీల నేతలు, మంత్రుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పోలవ‌రం ప్రాజెక్టుతో భ‌ద్రాచ‌లానికి ముప్పు పొంచి

పువ్వాడని తన సంగతేంటో చూసుకోమనండి ..ఆ గ్రామాల బాధ్యత పూర్తిగా మాదే.

navyamedia
పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముంపు పొంచి ఉందని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసిన వ్యాఖ్య‌లకు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటుగా స్పందించారు తెలంగాణ

పోల‌వ‌రం పూర్త‌యితే భద్రాచానికి ముప్పు..పోల‌వ‌రం ఎత్తు త‌గ్గించాల్సిందే..

navyamedia
*తెలుగురాష్ర్టాల మ‌ధ్య మ‌ళ్ళీ మొద‌లైన పోల‌వ‌రంపై పంచాయితీ.. *పోల‌వ‌రం పూర్త‌యితే భద్రాచానికి ముప్పు.. *పోల‌వ‌రం ఎత్తు త‌గ్గించాల్సిందే.. *పోల‌వ‌రం వ‌ల్ల భద్రాచలానికి ఎలాంటి ముప్పు ఉండ‌దు.. పోలవరం

భ‌ద్రాచ‌లం గోదావ‌రి బ్రిడ్జిపై సీఎం కేసీఆర్ శాంతి పూజ‌..

navyamedia
*భద్రాచ‌లంలో సీఎం కేసీఆర్ ప‌ర్య‌ట‌న‌ *గోదావ‌రి బ్రిడ్జి ని ప‌రీశించిన సీఎం కేసీఆర్‌ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాచలంలో పర్యటిస్తున్నారు. భద్రాచలం వద్ద బ్రిడ్జిపై ఆయన గోదావరికి

భద్రాచలం వద్ద గోదావరి మహోగ్రరూపం : శాంతించాలంటూ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పూజలు

navyamedia
భద్రాచలం వద్ద గోదావరి మహోగ్రరూపం దాల్చింది. గోదారమ్మ శాంతించాలని మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ప్ర‌స్తుతం  భద్రాచలం వద్ద ప్రవాహం  70.70 అడుగుల ఎత్తులో

భద్రాచ‌లం వ‌ద్ద ఉగ్రరూపం దాల్చిన గోదావరి : 628 గ్రామాలపై వ‌ర‌ద ప్రభావం

navyamedia
*భద్రాచ‌లానికి వ‌ర‌ద ముప్పు *భద్రాచ‌లాన్ని న‌లువైపులా చుట్టుముట్టిన వ‌ర‌ద‌ *628 గ్రామాలపై వ‌ర‌ద ప్రభావం..ప్ర‌జ‌లు భ‌యం భ‌యం *లంక గ్రామాల‌ను హ‌డ‌లెత్త‌స్తున్న వ‌ర‌ద ఉదృతి.. *ధ‌వ‌ళేశ్వ‌రం వద్ద

గోదావరి మహోగ్రరూపం..కాసేప‌ట్లో 70 అడుగులు దాటే అవ‌కాశం.

navyamedia
*భద్రాది ద‌గ్గ‌ర గోదావ‌రి ఉగ్ర‌రూపం *67.90 అడుగులు చేరిన నీటిమ‌ట్టం.. *కాసేప‌ట్లో 70 అడుగులు దాటే అవ‌కాశం.. *భద్రాచ‌లం న‌లువైపులా చేరిన వ‌ర‌ద‌ *భద్రాచలం వద్ద కొనసాగుతున్న

భద్రాచలంలోని ఓ మ‌హిళకు న‌ల భీముడు పుట్టాడు..

navyamedia
ఖ‌మ్మం :  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఐదు కిలోల బరువుతో మగ శిశువు జన్మించాడు.పాల్వంచకు చెందిన శ్రావణి పురిటి నొప్పులతో భద్రాచలంలోని