పోలవరం వ్యవహారం పై ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అధికార పార్టీల నేతలు, మంత్రుల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముప్పు పొంచి
పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముంపు పొంచి ఉందని తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ ఘాటుగా స్పందించారు తెలంగాణ
*భద్రాచలంలో సీఎం కేసీఆర్ పర్యటన *గోదావరి బ్రిడ్జి ని పరీశించిన సీఎం కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ భద్రాచలంలో పర్యటిస్తున్నారు. భద్రాచలం వద్ద బ్రిడ్జిపై ఆయన గోదావరికి
భద్రాచలం వద్ద గోదావరి మహోగ్రరూపం దాల్చింది. గోదారమ్మ శాంతించాలని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద ప్రవాహం 70.70 అడుగుల ఎత్తులో
ఖమ్మం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఐదు కిలోల బరువుతో మగ శిశువు జన్మించాడు.పాల్వంచకు చెందిన శ్రావణి పురిటి నొప్పులతో భద్రాచలంలోని