భద్రాచలం వద్ద గోదావరి మహోగ్రరూపం : శాంతించాలంటూ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పూజలు
భద్రాచలం వద్ద గోదావరి మహోగ్రరూపం దాల్చింది. గోదారమ్మ శాంతించాలని మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుతం భద్రాచలం వద్ద ప్రవాహం 70.70 అడుగుల ఎత్తులో