telugu navyamedia

agriculture

తెలంగాణ ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్ష వాయిదా..షెడ్యూల్ ప్రకారమే ఇంజనీరింగ్ పరీక్ష..

navyamedia
తెలంగాణ ఎంసెట్‌ మెడికల్‌, అగ్రికల్చర్‌ పరీక్షలు వాయిదా పడ్డాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వార్షాల కారణంగా రేపు, ఎల్లుండి జరగాల్సిన ఎంసెట్‌ అగ్రికల్చర్ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు

రైతులకు కేంద్రం గుడ్ న్యూస్

Vasishta Reddy
ఇండియాలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ తగ్గుతూ వస్తున్నాయి. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి.  ఈ కష్టకాలంలో రైతులకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్

రిటైర్మెంటు లేని బతుకులు…

Vasishta Reddy
రెక్కాడితే గాని డొక్కాడని బ్రతుకులు మావి పొద్దుగాల లేస్తూనే నాగలి పట్టి ఎడ్లను కట్టి పొలానికి వెళ్ళటమే మా దిన చర్య. ఎండనకా, వాననకా,రెక్కలు ముక్కలు చేసి

ఓ చినుకా రా…!

Vasishta Reddy
నేను పుడమిని దాహంతో దహించిపోతూ నీటి చుక్క కోసం నోరెళ్ళబెట్టి ఆకాశంవైపు ఆశగా ఎదురు చూస్తున్నాను నా ప్రియుడు నీలిమేఘుడు వస్తాడనీ తన చల్లని స్పర్శ అందిస్తాడనీను…

సీఎం కెసిఆర్ మరో కీలక నిర్ణయం

Vasishta Reddy
తెలంగాణ నేపథ్యాన్ని, రాష్ట్ర అవసరాలను, ఇక్కడి నేలలు, వాతావరణాన్ని అనుసరించి హార్టికల్చర్ విధానాన్ని రూపొందించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.

వ్యవసాయ రంగంలో సంస్కరణలు తెస్తున్నాం : కిషన్ రెడ్డి

Vasishta Reddy
మెదక్ జిల్లా తునికిలోని కృషి విజ్ఞాన కేంద్రంలో నూతన పరిపాలన భవనాన్ని ఇవాళ ప్రారంభించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నర్సాపూర్

అందరికీ అన్నం పెట్టే రైతన్నా…

Vasishta Reddy
నువ్వు మట్టిలో బతుకుతావు మా కోసం బతుకుతావు మట్టిని దైవంగా కొలుస్తావు పైరును ప్రాణంగా భావిస్తావు నీ స్వేదంతో నేలను తడుపుతున్నావు నేల నుంచి సిరులు పండిస్తున్నావు

రైతు దినోత్సవం గూర్చి మాట్లాడే అర్హత జగన్ రెడ్డి సర్కారుకి లేదు..

Vasishta Reddy
ఏపీ ప్రభుత్వంపై నిమ్మల రామానాయుడు ఫైర్‌ అయ్యారు. రైతు దినోత్సవం గూర్చి మాట్లాడే అర్హత జగన్ రెడ్డి సర్కారుకి లేదని… రాష్ట్రంలో ఉంది రైతు దగా ప్రభుత్వం,

వ్యవసాయ శాఖపై సీఎం కెసిఆర్ సమీక్ష..కీలక ఆదేశాలు ఇవే

Vasishta Reddy
తెలంగాణ అద్భుతమైన వ్యవసాయ రాష్ట్రంగా మారుతున్నదని, దీనికి తగ్గట్టుగా వ్యవసాయశాఖ బలోపేతం కావాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. వ్యవసాయశాఖలో మరో రెండు విభాగాలు ఏర్పాటు

ఆంధ్రలో కంటే తెలంగాణలోనే ఆదర్శవంతమైన వ్యవసాయం చేస్తున్నారు..

Vasishta Reddy
బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలంలోని కోమన్ పల్లి గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, భీంగల్ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం మరియు మెప్మా

యాసంగి పంటల సాగుపై సీఎం కెసిఆర్ సమీక్ష…

Vasishta Reddy
సీఎం కెసిఆర్ ఇవాళ మరో కీలక సమీక్ష నిర్వహించనున్నారు. వానాకాలం పంటల కొనుగోలు, యాసంగిలో నిర్ణీత పంటల సాగు విధానంపై చర్చించేందుకు ఈ రోజు మధ్యాహ్నం 2.30

రైతులకు సీఎం కెసిఆర్ సూచన..ఆ పంట వేయద్దు

Vasishta Reddy
 ప్రగతి భవన్ లో   నిన్న అర్ధరాత్రి  అన్ని జిల్లాల, రాష్ట్రస్థాయి వ్యవసాయశాఖ అధికారులతో సీఎం అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్బంగా సీఎం కెసిఆర్ యాసంగి