మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్ సమక్షంలో సోమవారం గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం తెలంగాణ భవన్లో మోత్కుపల్లికి కండువా కప్పిన
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ను విడుదల చేశారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాస్ రెడ్డి ఈ ఎన్నికల షెడ్యూల్ను విడుదల
తెలంగాణ సర్కార్ ఆర్టీసీ, విద్యుత్ చార్జీల పెంపుకు తీవ్ర కసరత్తు చేస్తుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు.విద్యుత్ చార్జీల పెంపు టీఆర్ఎస్ అసమర్థ పాలనకు నిదర్శనమా
దళిత బంధు ఆగదు.. గూలాబీ గూటికి చేరిన మాజీ మంత్రి పెద్దిరెడ్డి. తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పెద్దిరెడ్డికి ముఖ్యమంత్రి కేసీఆర్ గులాబీ కండువా కప్పి
హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నేడు తెరాస కు రాజీనామా చేశారు. తెరాస కి, ఎమ్మెల్యే పదవికి ఆయన రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు… అయితే ఉరిశిక్షపడిన ఖైదీకి
తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి ఈటల రాజేందర్ భూకబ్జా వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ లో ఓనర్ల పంచాయతీ, జీతగాళ్ల
టీఆర్ఎస్ పై తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ కేసులను, కోవిడ్ మరణాలను తగ్గించి చూపుతోంది… చనిపోతున్న వారు
తెలంగాణ ప్రజల చిరకాల వాంఛ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సాకారం చేయడం కోసం నడుం కట్టారు,మొక్కవోని ఆత్మవిశ్వాసంతో త్యాగాలకు,సుదీర్ఘ ఉద్యమానికి సన్నద్ధమై వ్యూహాత్మక రాజకీయ నైపుణ్యంతో రాష్ట్ర
కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ మోసపూరిత పార్టీ అని..టీఆర్ఎస్ పార్టీకి ఓటు అమ్ముకోవద్దు అని అన్నారు. వరంగల్ పట్టణ అభివృద్ది కోసం తండ్రి కొడుకులు ఏం చేశారో
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం మరియు పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేసారు టీఆర్ఎస్