telugu navyamedia

motkupalli narasimhulu joined the trs party

గులాబీ తీర్థం పుచ్చుకున్న మోత్కుప‌ల్లి..

navyamedia
మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్‌ సమక్షంలో సోమవారం గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. సోమవారం తెలంగాణ భవన్‌లో మోత్కుపల్లికి కండువా కప్పిన