ఈ నెల 16వ తేదీన దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం కానుండగా… అందులో భాగంగా తెలంగాణకు 3.72 లక్షల డోసులను పంపించింది కేంద్రం.. పుణెలోని సీరం
ప్రపంచమంతా ఎదురుచూస్తున్న కరోనా వైరస్ వ్యాక్సిన్ ను భారత్ బయోటెక్ సంస్థ తయారుచేసింది. అయితే భారత్ బయోటెక్ సంస్థ తయారు చేసిన కోవిడ్ టీకా కోవాగ్జిన్ వినియోగం
రేపు ఏపీలో కరోనా వ్యాక్సిన్ డ్రై రన్ నిర్వహించనున్నారు. మొత్తం 13 జిల్లాల్లో ఈ డ్రై రన్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ప్రతి జిల్లాలోనూ మూడు
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాట్లాడుతూ… దేశంలో త్వరలోనే కరోనా వ్యాక్సిన్ పంచపడుతుందని, దాని మొదటి విడత పంపీణీలో రాష్ట్రంలో దాదాపు 51 లక్షల మందికి ఇస్తామని అన్నారు.
ప్రస్తుతం ప్రపంచం మొత్తం కరోనా వ్యాక్సిన్ కోసం ఎదురుచూస్తుంది. అయితే అది ఎప్పుడైనా రిలీజ్ కావచ్చు. అయితే రాగానే అందరికి వేసే వీళ్లేదు.. దాంతో దేశ ప్రజలందరిని
మన దేశంలో కరోనా కేసులు రోజు రోజుకు పెరుగుతూనే ఉన్నాయి. అయితే కొన్ని రాష్ట్రలో మాత్రం కేసులు తగ్గుతున్నాయి. కానీ కేరళ రాష్ట్రంలో మాత్రం కరోనా కేసులు పెరుగుతున్నాయి.
భారత్ లో కరోనా వైరస్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానున్నట్లు భారత ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించారు. ఈరోజు అఖిల పక్షాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన వాక్సిన్ తయారీలో
ప్రపంచాన్ని మొత్తం కరోనా గజగజ వణికిస్తోంది. అన్నిటికంటే ఎక్కువగా కరోనా మహమ్మారి అమెరికాను అతలాకుతలం చేస్తున్నది. పాజిటివ్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ఎప్పటి వరకు కేసుల సంఖ్య
ప్రపంచం మొత్తం ప్రస్తుతం కరొనతో సతమతమవుతుంది. ఈ వైరస్ కొంత కాలం బంగారం ధరలపై ప్రతికూల ప్రభావాన్ని చూపింది.. ఇప్పుడు.. ప్రపంచం మొత్తం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న
మన దేశానికి చెందిన మొట్టమొదటి కోవిడ్ -19 వ్యాక్సిన్ అయిన భారత్ బయోటెక్ కోవాక్సిన్ను ఫిబ్రవరి నెలలో వేయాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. పైసా ఖర్చు లేకుండా ప్రాధాన్య