తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా అభివృద్ధి చేయాలనే భగీరథ తలంపుతో సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన చేసిన సీఎం శ్రీ కేసీఆర్ కార్యాచరణ నేడు కీలక మైలురాయిని దాటింది.
ఈ నెల 16వ తేదీన దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభం కానుండగా… అందులో భాగంగా తెలంగాణకు 3.72 లక్షల డోసులను పంపించింది కేంద్రం.. పుణెలోని సీరం