కాళేశ్వరం ప్రొజెక్ట్కు ఫోటెత్తిన వరద మేడి కొండ లక్ష్మీ బ్యారెజ్ 85 గేట్లు ఎత్తివేత తెలంగాణలోని కాళేశ్వరం పుష్కరఘాట్ వద్ద 12.580 మీటర్ల ఎత్తులో గోదావరి ఉదృతంగా
కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టుపై కేంద్ర ప్రభుత్వం కీలక వ్యాఖ్యలు చేసింది. కాళేశ్వరానికి జాతీయ హోదా కల్పించలేమని తేల్చి చెప్పింది. కాళేశ్వరానికి పెట్టుబడుల అనుమతులు కూడా లేవని, అందుకే
తెలంగాణను కోటి ఎకరాల మాగాణంగా అభివృద్ధి చేయాలనే భగీరథ తలంపుతో సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పన చేసిన సీఎం శ్రీ కేసీఆర్ కార్యాచరణ నేడు కీలక మైలురాయిని దాటింది.