ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాట్లాడుతూ… దేశంలో త్వరలోనే కరోనా వ్యాక్సిన్ పంచపడుతుందని, దాని మొదటి విడత పంపీణీలో రాష్ట్రంలో దాదాపు 51 లక్షల మందికి ఇస్తామని అన్నారు.
బీహార్ మొదటి దశ పోలింగ్…అక్కడక్కడ ఈవీఎంల మొరాయింపు తప్ప ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం ఐదు గంటల వరకు 52.24 శాతం పోలింగ్ నమోదైంది. బుధవారం ఓటింగ్ జరిగిన
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే వుంది. అయితే కరోనా ఉన్నప్పటికీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే బీహార్ తొలి విడత ఎన్నికలు