telugu navyamedia

first phase

దేశంలో త్వరలోనే కరోనా వ్యాక్సిన్ పంపిణీ : కేజ్రీవాల్

Vasishta Reddy
ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మాట్లాడుతూ… దేశంలో త్వరలోనే కరోనా వ్యాక్సిన్ పంచపడుతుందని, దాని మొదటి విడత పంపీణీలో రాష్ట్రంలో దాదాపు 51 లక్షల మందికి ఇస్తామని అన్నారు.

బిహార్ ఎన్నికలు: ముగిసిన మొదటి దశ పోలింగ్‌

Vasishta Reddy
బీహార్ మొదటి దశ పోలింగ్…అక్కడక్కడ ఈవీఎంల మొరాయింపు తప్ప ప్రశాంతంగా ముగిసింది. సాయంత్రం ఐదు గంటల వరకు 52.24 శాతం పోలింగ్ నమోదైంది. బుధవారం ఓటింగ్ జరిగిన

బిహార్‌ ఎన్నికలు: 10 గంటలకు 7.35 శాతం పోలింగ్‌

Vasishta Reddy
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతూనే వుంది. అయితే కరోనా ఉన్నప్పటికీ ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలోనే బీహార్ తొలి విడత ఎన్నికలు