telugu navyamedia

chandraBabu

గోదావ‌రి ప్ర‌జ‌లు బుర‌ద‌లో బాధ‌ప‌డుతుంటే.. జ‌గ‌న్ గాల్లో తిరిగి వెళ్ళిపోయారు.

navyamedia
* వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన *గోదావ‌రి ప్ర‌జ‌లు బుర‌ద‌లో బాధ‌ప‌డుతుంటే..సీఎం జ‌గ‌న్ గాల్లో తిరిగి వెళ్ళిపోయారు. కోనసీమ , పశ్చిమగోదావరి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో

చంద్ర‌బాబుకు తృటిలో తప్పిన ప్రమాదం..గోదావ‌రిలో ప‌డిపోయిన టీడీపీ నేత‌లు

navyamedia
*ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో చంద్ర‌బాబుకు త‌ప్పిన ప‌డ‌వ ప్ర‌మాదం.. *పంటుపై నుంచి గోదావ‌రిలో ప‌డిపోయిన టీడీపీ నేత‌లు దేవినేని ఉమ, ఎమ్మెల్యే రామరాజు, తణుకు మాజీ ఎమ్మెల్యే

చిప్ చేతి రింగ్‌లోనో, అరికాళ్ళలోనో ఉంటే సరిపోదు..మెదడులో చిప్పు ఉండాలి

navyamedia
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబుపై సీఎం జగన్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. చంద్రబాబు రింగ్‌లో చిప్‌ ఉందని చెప్తున్నారు. చంద్రబాబులా

దుష్టచతుష్ట​యం పై ప్లీనరీలో వేదిక‌గా జగన్ సంచలన కామెంట్స్..

navyamedia
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రస్థాయి ప్లీనరీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఉదయం కడప జిల్లా ఇడుపులపాయ నుంచి నేరుగా గుంటూరు జిల్లాలోని ప్లీనరీ ప్రాంగణానికి చేరుకున్న సీఎం జగన్

అమరావతిని శ్మశానం అని..జ‌గ‌న్ ఇప్పుడు భూములెలా అమ్ముతారు

navyamedia
టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు సీఎం జగన్‌ పై విరుచుకుపడ్డారు. రాజధాని అమరావతి నిర్మాణానికి ఒక్క ఇటుక పెట్టని జగన్‌కు రాజధాని భూములు అమ్మే హక్కు ఎక్కడిది?

విశాఖ‌లోనే పాల‌నా రాజ‌ధాని: చంద్రబాబు త‌ల‌కింద‌కి కాళ్ళుపైకి పెట్టి తపస్సు చేసినాఆగ‌దు

navyamedia
విశాఖ‌లోనే ప‌రిపాల‌న రాజ‌ధాని ఉంటుంద‌ని, ఎవ‌రు ఆపినా ఆగ‌ద‌ని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. జాల‌రిపేట‌లో మ‌త్స్య‌కార దేవ‌తలు ఆల‌య నిర్మాణం ప‌నులు ప‌రిశీలించారు.

అచ్చెన్నాయుడికి టీడీపీపై కోపం.. అందుకే పార్టిని మూసేయాల‌నే ఆలోచ‌న‌..

navyamedia
అచ్చెన్నాయుడికి టీడీపీపై కోపం ఉందని, అందుకే మాట్లాడితే పార్టిని మూసేయాలనే ఆలోచలనలో అచ్చెన్నాయుడు ఉన్నట్లు పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. తెలంగాణలో మాదిరిగా ఏపీలోనూ

పవన్‌కు ఆప్షన్లు లేవు.. ఓడిపోవడమే – రోజా

navyamedia
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా సంచలన వ్యాఖ్యలు చేశారు. పవన్‌ పోరాటం ప్రజల కోసం కాదు.. పొత్తుల కోసం

గ‌త ఏడాది నుంచి పార్టీలో స‌రైన గుర్తింపు లేదు..బుధ్ధి లేనివాళ్లు బుద్ధి లేని మాట్లాడుతున్నారు..

navyamedia
*టీడీపీ దివ్య‌వాణి రాజీనామా *తీవ్ర భావోద్వేగానికి గురై.. కన్నీళ్లు పెట్టుకున్న దివ్యవాణి *బుధ్ధి లేనివాళ్లు బుద్ధి లేని మాట్లాడుతున్నారు.. *ప్ర‌జ‌ల‌కు మంచి చేస్తార‌నే చంద్ర‌బాబు పార్టీలో చేరుతాను..

టీడీపీ మహానాడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు

navyamedia
టీడీపీ మహానాడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు175 సీట్లలో గెలుస్తామని నారా లోకేశ్ ప్రగల్బాలు పలికారని, కానీ టీడీపీకి వచ్చింది

పోలవరం నిర్మాణం ఎప్పటికీ పూర్తి కాదు..-మాజీ ఎంపీ ఉండవల్లి సంచ‌ల‌న కామెంట్స్

navyamedia
ఆంద్ర‌ప్ర‌దేశ్‌లో పోలవరం నిర్మాణం ఎప్పటికీ పూర్తి కాదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీకి  జగన్

రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై చంద్రబాబు సెటైర్లు ..

navyamedia
టీడీపీ అధినేత చంద్రబాబు అధికార పార్టీ వైసీపీపై మండిప‌డ్డారు. బుధవారం బాదుడే బాదుడు కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు కడప జిల్లాలో పర్యటిస్తున్న చంద్రబాబు.. ప్రయివేటు ఫంక్షన్