విశాఖలోనే పాలనా రాజధాని: చంద్రబాబు తలకిందకి కాళ్ళుపైకి పెట్టి తపస్సు చేసినాఆగదు
విశాఖలోనే పరిపాలన రాజధాని ఉంటుందని, ఎవరు ఆపినా ఆగదని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పష్టం చేశారు. జాలరిపేటలో మత్స్యకార దేవతలు ఆలయ నిర్మాణం పనులు పరిశీలించారు.