ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి కృష్ణా జిల్లా నందిగామలో విషాదం జరిగింది .తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులు చూసి, తాను భారం కాకూడదని ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. స్థానిక రైతుపేటలో
ఏపీ, తెలంగాణ అసెంబ్లీ స్థానాలు పెంపు కేంద్రం స్పష్టత.. 2026 వరకు సీట్ల పెంపు ఉండదని కేంద్రం హొంశాఖ వెల్లడి.. అసెంబ్లీ స్థానాలు పెరగాలంటే రాజ్యంగ సవరణ
విశాఖపట్నం ఆర్కేబీచ్లో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి రోజు నాడు భర్తతోపాటు విహారానికి వచ్చిన ఓ వివాహిత ఆర్కేబీచ్లో గల్లంతైంది. వివరాల్లోకి వెళితే.. శ్రీనివాస్ – సాయి ప్రియలకు
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. చిత్తూరు నుండి తిరుపతి వైపుగా కర్ణాటక పోలీసులు వాహనంలో వస్తుండగా వాహనం అతివేగం కారణంగా అదుపు తప్పి అండర్ బ్రిడ్జ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపాలిటీల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు ఆక్యుపెన్సీ హెల్త్ అలవెన్స్ ఉత్తర్వులు జారీ చేసింది. నెలకు ఆరు వేల రూపాయలు ఈ
ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పోలవరంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం అంశాన్ని వివాదం సృష్టించి టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు.
రామాయపట్నం పోర్టు పనులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు (జూలై 20) ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం కోసం తాడేపల్లి నుంచి కాసేపటి క్రితం సీఎం వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలకు కొత్తగా ఎంపికైన లబ్ధిదారులకు నేడు నిధులు విడుదల చేయనున్నారు. ఇప్పటికే
*భద్రాచలం వద్ద గోదావరి ఉదృతి *60 అడుగులు దాటిన గోదావరి నీటమట్టం *ఇళ్ల నుంచి ప్రజలు బయటకు రావొద్దని అధికారులు సూచన భద్రాచలం వద్ద గోదావరి వరద