telugu navyamedia

Andhra Pradesh

నందిగామ‌లో విషాదం : ఎంసెట్ విద్యార్ధిని హరిత సూసైడ్

navyamedia
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉమ్మడి కృష్ణా జిల్లా నందిగామ‌లో విషాదం జ‌రిగింది .తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితులు చూసి, తాను భారం కాకూడదని ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. స్థానిక రైతుపేటలో

15 ఏళ్ల బాలుడితో 28 ఏళ్ల మహిళ వివాహేతర సంబంధం.. కిడ్నాప్ చేసి.

navyamedia
ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లా గుడివాడ లో సంచలనం సృష్టించిన మహిళ, 15 ఏళ్ల బాలుడి మిస్సింగ్ కేసులో మిస్టరీ వీడింది. ఈ నెల 19న 15

ఏపీ, తెలంగాణ అసెంబ్లీ స్థానాలు పెంపు కేంద్రం స్ప‌ష్ట‌త..

navyamedia
ఏపీ, తెలంగాణ అసెంబ్లీ స్థానాలు పెంపు కేంద్రం స్ప‌ష్ట‌త.. 2026 వ‌ర‌కు సీట్ల పెంపు ఉండ‌ద‌ని కేంద్రం హొంశాఖ‌ వెల్ల‌డి.. అసెంబ్లీ స్థానాలు పెర‌గాలంటే రాజ్యంగ స‌వ‌ర‌ణ

విశాఖ ఆర్కేబీచ్‌లో సాయి ప్రియ మిస్సింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..భ‌ర్త మొబైల్ చూస్తున్న టైమ్‌లో ప్రియుడుతో

navyamedia
*విశాఖ బీచ్‌లో మిస్సైన‌ సాయిప్రియ ఆచూకీ ల‌భ్యం *సాయి ప్రియ నెల్లూరులో ల‌వ‌ర్‌తో ఉన్న‌ట్లు గుర్తించిన బంధువులు *ప్రియుడు ర‌వితో సాయిప్రియ వెళ్ళిపోయిన‌ట్టు గుర్తింపు *సముద్రంలో గ‌ల్లంతైన‌ట్టు

పెళ్లి రోజు నాడే విషాదం.. భర్త పక్కనుండగానే సముద్ర తీరంలో వివాహిత‌ అదృశ్యం..

navyamedia
విశాఖపట్నం ఆర్కేబీచ్‌లో విషాదం చోటుచేసుకుంది. పెళ్లి రోజు నాడు భర్తతోపాటు విహారానికి వచ్చిన ఓ వివాహిత ఆర్కేబీచ్‌లో గల్లంతైంది. వివ‌రాల్లోకి వెళితే.. శ్రీనివాస్‌ – సాయి ప్రియలకు

చిత్తూరులో ఘోర రోడ్డుప్రమాదం ..ముగ్గురు కర్ణాటక పోలీసులు మృతి.

navyamedia
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. చిత్తూరు నుండి తిరుపతి వైపుగా కర్ణాటక పోలీసులు వాహనంలో వస్తుండగా వాహనం అతివేగం కారణంగా అదుపు తప్పి అండర్ బ్రిడ్జ్

ఏపీ ప్ర‌భుత్వం కీలక నిర్ణయం : 43 వేలు పారిశుద్ధ్య కార్మికుల కుటుంబాల‌కు మేలు

navyamedia
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపాలిటీల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు ఆక్యుపెన్సీ హెల్త్ అలవెన్స్ ఉత్తర్వులు జారీ చేసింది. నెలకు ఆరు వేల రూపాయలు ఈ

పోలవరాన్ని ప్రశ్నిస్తే తెలంగాణ ఏర్పాటు ను ప్రశ్నించినట్లే..సోము ఘాటు వ్యాఖ్యలు

navyamedia
ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు‌ పోలవరంపై కీలక వ్యాఖ్యలు చేశారు. పోలవరం అంశాన్ని‌ వివాదం సృష్టించి టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర చేస్తోంద‌ని ఆయన ఆరోపించారు.

సోదరుడు కేశినేని చిన్నిపై టీడీపీ ఎంపీ కేనినేని నాని ఫిర్యాదు..

navyamedia
*టీడీపీ లో కేశినేని బ్ర‌ద‌ర్స్ వార్‌ *సోదరుడు కేశినేని చిన్నిపై టీడీపీ ఎంపీ కేనినేని నాని ఫిర్యాదు *మే నెల 27న ఎంపీ నాని ట‌ప‌ట‌ప పోలీస్

నేడే రామాయపట్నం పోర్టుకు శంకుస్థాపన ..తొలిదశ పనులు ప్రారంభించనున్న సీఎం వైఎస్‌ జగన్‌

navyamedia
రామాయపట్నం పోర్టు పనులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నేడు (జూలై 20) ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమం కోసం తాడేపల్లి నుంచి కాసేప‌టి క్రితం సీఎం వైఎస్‌ జగన్

ఏపీ ప్రజలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ : కొత్త లబ్ధిదారుల ఖాతాలో నగదు జమ

navyamedia
ఆంధ్రప్రదేశ్ ప్రజలకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలకు కొత్తగా ఎంపికైన లబ్ధిదారులకు నేడు నిధులు విడుదల చేయనున్నారు. ఇప్ప‌టికే

భ‌ద్రాచ‌లం వ‌ద్ద గోదావ‌రి మహోగ్రరూపం- 60 అడుగులు దాటిన‌ గోదావ‌రి నీట‌మ‌ట్టం

navyamedia
*భ‌ద్రాచ‌లం వ‌ద్ద గోదావ‌రి ఉదృతి *60 అడుగులు దాటిన‌ గోదావ‌రి నీట‌మ‌ట్టం *ఇళ్ల నుంచి ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రావొద్ద‌ని అధికారులు సూచ‌న‌ భ‌ద్రాచ‌లం వ‌ద్ద గోదావరి వరద