ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మున్సిపాలిటీల్లో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులకు ఆక్యుపెన్సీ హెల్త్ అలవెన్స్ ఉత్తర్వులు జారీ చేసింది. నెలకు ఆరు వేల రూపాయలు ఈ
ఏపీలోని గుంటూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ముత్యాలరెడ్డి నగర్ లో భవన నిర్మాణ పనుల్లో మట్టిపెళ్లలు విరిగిపడి ఇద్దరు కార్మికులు మరణించగా.. చికిత్స పొందుతూ మరో
సినీనటుడు, వైసీపీ కార్యకర్త పోసాని కృష్ణమురళి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ అభిమానుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం పోసాని కృష్ణమురళి
రోజువారి కూలీలకు శుభ వార్త చెప్పింది తెలంగాణ ప్రభుత్వం. కూలీలకు కనీస వేతనాన్ని పెంచుతూ కేసీఆర్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
విశాఖ స్లీట్ ప్లాంట్ కాపాడుకోవడానికి అంతా సిద్ధమవుతున్నారు.. కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. శుక్రవారం రోజు బీజేపీ మినహా అఖిలపక్షాల ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.. ఇప్పుడు..