telugu navyamedia

Amit Shah

అమిత్‌ షాకు ఘ‌నంగా స్వాగతం పలికిన సీఎం జగన్‌

navyamedia
కేంద్రమంత్రి అమిత్‌షా రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అమిత్‌షాకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వాగతం పలికారు. తిరుపతి తాజ్‌ హోటల్‌లో జరగనున్న సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో

నేడు నిర్మల్‌కు అమిత్‌షా

navyamedia
కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా శుక్రవారం నిర్మల్‌ రానున్నారు. వెయ్యిమంది అమరవీరులకు ఆయన నివాళులర్పించిన అనంతరం నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ఎల్లపెల్లి దారిలో గల క్రషర్‌ మైదానంలో

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై సోము వీర్రాజు సంచలన వ్యాఖ్యలు !

Vasishta Reddy
విశాఖ ఉక్కు పోరాటం భావోద్వేగాల సమస్యగా మారుతోంది. కార్మిక ఉద్యమం అన్ని వర్గాలను కదిలిస్తోంది. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ భూముల్లో దక్షిణ కొరియా దేశానికి చెందిన పోస్కో

అమిత్‌షాను కలిసిన వైసీపీ ఎంపీలు..

Vasishta Reddy
అమిత్‌షాను కలిసిన వైసీపీ ఎంపీలు వంగ గీత, పిల్లి సుభాష్ చంద్రబోస్ కలిశారు. ఈ సందర్భంగా ఎంపీ వంగ గీత మాట్లాడుతూ.. “దిశ” చట్టాన్ని ఆమోదించాలని కేంద్ర

మమతా ఆధ్వర్యంలోనే నడ్డాపై దాడి : అమిత్‌ షా

Vasishta Reddy
బీజేపీ పార్టీ ఇప్పుడు బెంగాళ్‌పై కన్నేసింది. ఎలాగైనా మమతా సర్కార్‌కు చెక్‌ పెట్టె దిశగా అడుగులేస్తోంది. అయితే.. తాజాగా పశ్చిమ మిడ్నాపూర్‌లో బీజేపీ పార్టీ నిర్వహించిన బహిరంగ

టీఎంసీకి ఎదురుదెబ్బ.. బీజేపీలోకి 11 మంది ఎమ్మెల్యేలు..!

Vasishta Reddy
బీజేపీ పార్టీ ఇప్పుడు బెంగాళ్‌పై కన్నేసింది. ఎలాగైనా మమతా సర్కార్‌కు చెక్‌ పెట్టె దిశగా అడుగులేస్తోంది. తాజాగా.. మమత భేనర్జీకి ఊహించని షాక్‌ ఇచ్చింది బీజేపీ. ఇటీవల

బెంగాల్ లో అమిత్‌షా పర్యటన…

Vasishta Reddy
కేంద్రం, బెంగాల్ ప్రభుత్వాల మధ్య మాటలయుద్ధం తీవ్రమైంది. నిప్పుతో చెలగాటమొద్దంటూ గవర్నర్‌ హెచ్చరించడంపై.. సీఎం మమత ఫైరయ్యారు. సీఎస్‌, డీజీపీలకు సమన్లు జారీచేయడం రాజ్యాంగ విరుద్దమని మండిపడ్డారు

కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిసిన సీఎం కేసీఆర్…

Vasishta Reddy
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం దేశ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అయితే నిన్న ఆయన మొదట కేంద్ర జల్‌శక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో సమావేశమైన కేసీఆర్..

రైతుల ఆందోళనలపై అమిత్‌ షా సంచలన వ్యాఖ్యలు…

Vasishta Reddy
రైతు బిల్లులకు వ్యతిరేకంగా కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్నారు.  బిల్లులు రైతులకు నష్టం కలిగించే విధంగా ఉన్నాయని రైతు సంఘాలు ఆందోళన

పట్టువీడని రైతులు : అర్ధరాత్రి భేటీ అయిన షా, రాజ్‌నాథ్, నడ్డా

Vasishta Reddy
అన్నదాతలు పట్టువీడడం లేదు. ఢిల్లీని చుట్టుముట్టేశారు. “ఢిల్లీ చలో” ఆందోళనలో మొత్తం 500 పైగా రైతు సంఘాలు పాల్గొంటున్నాయి. “ఢిల్లీ చలో” కేంద్ర ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా

మేము అందుకు 500 కోట్లు ఇచ్చాము : షా

Vasishta Reddy
గ్రేటర్ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్‌ వచ్చిన అమిత్‌షా.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ రోజు రోడ్ షో తో స్పష్టమైంది.. మేయర్

ఎంఐఎం కారణంగానే కేసీఆర్ ఇల్లు మునిగిపోయింది…

Vasishta Reddy
గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా ఆదివారం హైదరాబాద్‌ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయం చేరుకున్న ఆయన అక్కడ నుంచి నేరుగా చార్మినార్‌ బయల్దేరి