కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా శుక్రవారం నిర్మల్ రానున్నారు. వెయ్యిమంది అమరవీరులకు ఆయన నివాళులర్పించిన అనంతరం నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఎల్లపెల్లి దారిలో గల క్రషర్ మైదానంలో
విశాఖ ఉక్కు పోరాటం భావోద్వేగాల సమస్యగా మారుతోంది. కార్మిక ఉద్యమం అన్ని వర్గాలను కదిలిస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల్లో దక్షిణ కొరియా దేశానికి చెందిన పోస్కో
బీజేపీ పార్టీ ఇప్పుడు బెంగాళ్పై కన్నేసింది. ఎలాగైనా మమతా సర్కార్కు చెక్ పెట్టె దిశగా అడుగులేస్తోంది. అయితే.. తాజాగా పశ్చిమ మిడ్నాపూర్లో బీజేపీ పార్టీ నిర్వహించిన బహిరంగ
బీజేపీ పార్టీ ఇప్పుడు బెంగాళ్పై కన్నేసింది. ఎలాగైనా మమతా సర్కార్కు చెక్ పెట్టె దిశగా అడుగులేస్తోంది. తాజాగా.. మమత భేనర్జీకి ఊహించని షాక్ ఇచ్చింది బీజేపీ. ఇటీవల
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రస్తుతం దేశ పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే. అయితే నిన్న ఆయన మొదట కేంద్ర జల్శక్తి మంత్రి గజేంద్రసింగ్ షెకావత్తో సమావేశమైన కేసీఆర్..
రైతు బిల్లులకు వ్యతిరేకంగా కొన్ని రోజులుగా దేశ రాజధాని ఢిల్లీలో రైతులు ఆందోళన చేస్తున్నారు. బిల్లులు రైతులకు నష్టం కలిగించే విధంగా ఉన్నాయని రైతు సంఘాలు ఆందోళన
అన్నదాతలు పట్టువీడడం లేదు. ఢిల్లీని చుట్టుముట్టేశారు. “ఢిల్లీ చలో” ఆందోళనలో మొత్తం 500 పైగా రైతు సంఘాలు పాల్గొంటున్నాయి. “ఢిల్లీ చలో” కేంద్ర ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా
గ్రేటర్ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ వచ్చిన అమిత్షా.. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఈ రోజు రోడ్ షో తో స్పష్టమైంది.. మేయర్
గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం హైదరాబాద్ చేరుకున్నారు. బేగంపేట విమానాశ్రయం చేరుకున్న ఆయన అక్కడ నుంచి నేరుగా చార్మినార్ బయల్దేరి