బీజేపీ పార్టీ ఇప్పుడు బెంగాళ్పై కన్నేసింది. ఎలాగైనా మమతా సర్కార్కు చెక్ పెట్టె దిశగా అడుగులేస్తోంది. తాజాగా.. మమత భేనర్జీకి ఊహించని షాక్ ఇచ్చింది బీజేపీ. ఇటీవల
మమతా బెనర్జీకి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మద్దతు తెలిపారు. పశ్చిమ బెంగాల్ పరిపాలనలో కేంద్రం జోక్యం చేసుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. రాష్ర్టాల
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఆయా పార్టీలు గెలుపొందే సీట్లపై సర్వే సంస్థలు ఎప్పటికప్పుడు ప్రకటిస్తూనే ఉంటాయి. ఇందుకు సంబంధించి వివిధ మీడియా సంస్థలో
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ విమర్శనాస్త్రాలు సందించారు. పశ్చిమ బెంగాల్ నుంచి ప్రధాని మోదీ ఇవాళ లోక్సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.
దేశంలో బీఎస్పీ అధినేత్రి మాయావతి, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ ఇద్దరూ బలమైన నేతలేననీ ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ అన్నారు. బెంగాల్లో