telugu navyamedia

Lord Venkateswara at Tirumala

అమిత్‌ షాకు ఘ‌నంగా స్వాగతం పలికిన సీఎం జగన్‌

navyamedia
కేంద్రమంత్రి అమిత్‌షా రేణిగుంట ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అమిత్‌షాకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి స్వాగతం పలికారు. తిరుపతి తాజ్‌ హోటల్‌లో జరగనున్న సదరన్‌ జోనల్‌ కౌన్సిల్‌ సమావేశంలో