జీహెచ్ఎంసీ ఎన్నికల్లో డిప్యూటీ కమిషనర్లదే ప్రధాన బాధ్యత అని, ప్రతి సర్కిల్లోని అన్ని వార్డులకు సంబంధించిన ఎన్నికల ఏర్పాట్లు చేయవలసిన బాధ్యత సంబంధిత డిప్యూటీ కమిషనర్లదేనని రాష్ట్ర
మంత్రి కేటీఆర్పై నిజామాబాద్ ఎంపీ అరవింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంత్రి కేటీఆర్ ఈ మధ్యకాలంలో ఫ్ర స్ట్రేషన్లో ప్రెస్మీట్లు పెడుతున్నారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ వాడుతున్న
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సీఎం కేసీఆర్పై ఫైర్ అయ్యారు. బీజేపీ పార్టీ ముమ్మాటికీ హిందువుల పార్టీ అని…హిందూ ధర్మానికి అడ్డం వస్తే ఊరుకునేది
మహబూబాబాద్ జిల్లా: కొత్తగూడ మండలం పొగుల్లపల్లిలో దాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు మంత్రి సత్యవతిరాథోడ్. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… రైతులంతా సంతోషం గా ఉండాలని సీఎం
ఈ రోజు అగ్రిగోల్డ్ కేసు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిపింది. రూ.20 వేల లోపు డిపాజిటర్లకు డబ్బులు చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది.
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్పర్సన్ విజయశాంతి కాంగ్రెస్కు గుడ్బై చెప్పి.. త్వరలో బిజెపిలో చేరనున్నారని కొన్ని రోజులుగా ప్రచారం జోరుగా సాగుతోంది. కానీ ఇప్పుడు
హైదరాబాద్ వాసులకి ట్రాఫిక్ సమస్య తీరితే అంతకన్నా మంచి న్యూస్ ఏమి ఉంటుంది చెప్పండి. తాజాగా ఈరోజు నుండి సిటీలో అందుబాటులోకి మరిన్ని లింక్ రోడ్లు రానున్నాయి.
ఆదిలాబాద్ జిల్లాలో ఒకవైపు చలి చంపేస్తుంది. మరోవైపు కరోనా టెన్షన్ పెట్టిస్తోంది. రోడ్లపై జన సంచారం అమాంతం పెరిగిపోయింది. గతంతో పోలిస్తే చలి తీవ్రత సైతం పెరిగిపోతోంది.
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతూనే ఉంది. రోజు రోజుకు రికార్డు స్థాయిలో కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో కరోనా కేసులు 2 లక్షలకు పైగా కేసులు
మెట్రోకు మళ్ళీ మంచి రోజులు వచ్చాయి. మెట్రో రైలులో ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇతర రవాణ వ్యవస్థలో తీసుకుంటున్న కరోనా జాగ్రత్తల కన్నా మెట్రో లో
వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. హాస్టల్ యాజమాన్యం వేధింపులతో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. షాద్నగర్కు చెందిన ఐశ్వర్య…ఢిల్లీలో డిగ్రీ చదువుతోంది. కరోనా కారణంగా…బలవంతంగా హాస్టల్ ఖాళీ