తెలుగు టీవీ నటి మైథిలి ఆత్మహత్యకు పాల్పిడింది.. తన భర్త సామ శ్రీధర్రెడ్డి మోసం చేశాడని ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవట్లేదన్న ఆవేదనతో.. పోలీసులకు వీడియో కాల్ చేసి
యువకుల ప్రాణాలను ఆన్లైన్ గేమ్స్ బాలి తీసుకుంటూనే ఉన్నాయి. ఏదో సరదాగా స్టార్ట్ చేసి.. ఆ తర్వాత ఆన్లైన్ గేమ్లకు బానిసలైపోతున్నారు కొందరు యువకులు.. ఆ తర్వాత
ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి వేధింపులతో కంపెనీ యజమాని ఆత్మహత్య చేసుకున్న ఘటన వెలుగులోకి వచ్చింది. ఉద్యోగి చేసిన పనికి కంపెనీ యజమాని ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు.
ఐపీఎల్ బెట్టింగ్ దందాకు గుంటూరు జిల్లాలో ఓ యువకుడు బలయ్యాడు. తాళ్లూరికి చెందిన సురేష్, కొమరయ్య… ఐపీఎల్లో పందాలు కాసి నష్టపోయారు. డబ్బుల కోసం నిర్వాహకులు ఇద్దరిపై
వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. హాస్టల్ యాజమాన్యం వేధింపులతో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. షాద్నగర్కు చెందిన ఐశ్వర్య…ఢిల్లీలో డిగ్రీ చదువుతోంది. కరోనా కారణంగా…బలవంతంగా హాస్టల్ ఖాళీ
కరోనా తర్వాత ప్రారంభమైన ఐపీఎల్ 2020 తో బెట్టింగ్ కూడా ప్రారంభమైంది. ఈ బెట్టింగ్ కుర్రకారుని తినేస్తున్న మహమ్మారుల్లో ఒకటి. దానిని అదుపుచేయడానికి పోలీసులు అనేక విధాలుగా