ఈ రోజు అగ్రిగోల్డ్ కేసు తెలంగాణ హైకోర్టులో విచారణ జరిపింది. రూ.20 వేల లోపు డిపాజిటర్లకు డబ్బులు చెల్లించేందుకు ఏపీ ప్రభుత్వానికి తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది.
అగ్రిగోల్డ్ కేసు విచారణకు హైదరాబాద్ హైకోర్టు అంగీకరించింది. అగ్రిగోల్డ్ కేసు విచారణ కోసం జస్టిస్ ఎస్ రామచందర్ రావు, జస్టిస్ కోదండరాం బెంచ్ ముందు ఆంధ్ర ప్రదేశ్