తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి సీఎం కేసీఆర్పై ఫైర్ అయ్యారు. బీజేపీ పార్టీ ముమ్మాటికీ హిందువుల పార్టీ అని…హిందూ ధర్మానికి అడ్డం వస్తే ఊరుకునేది
వరద బాధితుల విరాళాలపై పెద్ద స్కాం జరిగిందని, సొంత కార్యకర్తలకే డబ్బులు ఇచ్చారని బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు టీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.
ముందస్తు ప్రణాళిక లేకపోవడం వల్లనే హైద్రాబాద్ లో ఇలాంటి ఉపద్రవం ఏర్పడింది అని మర్రి శశిధర్ రెడ్డి అన్నారు. తక్షణం రక్షణ ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వం విఫలం
మంత్రి కేటీఆర్ ఎప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు అనే విషయం అందరికి తెలుసు. ఏ సమస్య ఆయన దృష్టికి వచ్చినా.. వెంటనే స్పందిస్తారు.. సంబంధితులను అలర్ట్
వర్షాలు దంచికొడుతున్నాయి… ముఖ్యంగా తెలంగాణలో భారీ నుంచి అతిభారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఇక, సంగారెడ్డి జిల్లాలో అమీన్పూర్ ఇసుకబావి వద్ద మురుగు కాలువపై కారు