ప్రస్తుతం ఉన్న చలికి హిమాచల్ ప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో నదులు, కాలువల్లో నీరు గడ్డకట్టింది. ఢిల్లీలోనూ ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. చలి తీవ్రత పెరగడంతో కరోనా కేసులు
ఆదిలాబాద్ జిల్లాలో ఒకవైపు చలి చంపేస్తుంది. మరోవైపు కరోనా టెన్షన్ పెట్టిస్తోంది. రోడ్లపై జన సంచారం అమాంతం పెరిగిపోయింది. గతంతో పోలిస్తే చలి తీవ్రత సైతం పెరిగిపోతోంది.