*హైదరాబాద్ పబ్స్పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు *రాత్రి10 దాటితే పబ్స్ లో ఎటువంటి సౌండ్ ఉండకూడదు *పబ్లలో రాత్రి పూట కేవలం లిక్కర్ మాత్రమే సరఫరా చేయాలి..
*బండిసంజయ్ పాదయాత్రకు తెలంగాణ హైకోర్టు అనుమతి *పోలీసులు ఇచ్చిన నోటీసుల్ని సస్పెండ్ చేసిన హైకోర్టు *ఆగిన చోటే ప్రారంభం కానున్న బండి పాదయాత్ర లంగాణ బీజేపీ అధ్యక్షుడు
తెలంగాణ హై కోర్టుకు కొత్తగా నియమితులైన ఆరుగురు జడ్జీలు ఇవాళ ప్రమాణస్వీకారం చేశారు. కొత్త జడ్జీలతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్ ప్రమాణ స్వీకారం
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక కార్యదర్శి, ఐఏఎస్ స్మితా సబర్వాల్కు హైకోర్టులో చుక్కెదురైయ్యింది. కోర్టు ఫీజుల కోసం ప్రభుత్వం కేటాయించిన రూ.15 లక్షలు తిరిగి చెల్లించాల్సిందేనని కోర్టు ఆదేశించింది.
*తెలంగాణహైకోర్టులో నూతన న్యాయమూర్తుల ప్రమాణస్వీకారోత్సవం *హైకోర్టులో 10 మంది న్యాయమూర్తులు ప్రమాణస్వీకారం.. * తెలంగాణ హైకోర్టులో 29కి చేరిన సంఖ్య తెలంగాణ హైకోర్టుకు కొత్తగా నియమింంచబడిన 10మంది
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కి హైకోర్టులో ఊరట లభించింది. కరీంనగర్ లో ఉద్యోగుల, ఉపాధ్యాయుల బదిలీల్లో అన్యాయం జరిగిందని బాధిత ఉపాధ్యాయులతో
ఎట్టకేలకు తీన్మార్ మల్లన్న అలియస్ చింతపండు నవీన్కుమార్ కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇప్పటి వరకు మల్లన్నపై 38 కేసులు నమోదయ్యాయి. వాటిలో ఆరు కేసులను
హుజూరాబాద్లో దళితబంధు పథకం నిలిపివేతపై హైకోర్టు తీర్పు వెలువరించింది. దళితబంధు నిలిపివేతకు సంబంధించి ఈసీ ఉత్తర్వులు రద్దు చేయాలన్న అభ్యర్థనలను సీజే జస్టిస్ సతీష్ చంద్ర శర్మ,
తెలంగాణ వ్యాప్తంగా గురుకులాలు తెరిచేందుకు హైకోర్టు పచ్చజెండా ఊపింది. గురుకులాలు తెరవద్దన్న గత ఆదేశాలను హైకోర్టు సవరించింది. ఇంటర్ పరీక్షల దృష్ట్యా గురుకులాల ప్రారంభానికి అనుమతివ్వాలని హైకోర్టును