హైదరాబాద్ షాద్నగర్లోని శ్రీనివాస కాలనీకి చెందిన డిగ్రీ విద్యార్థిని ఐశ్వర్యా రెడ్డి ఆత్మహత్య విషాదాన్ని నింపింది… ఈ నెల 3న ఇంట్లో ఉరి వేసుకుని బలవన్మరణం చెందింది
వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. హాస్టల్ యాజమాన్యం వేధింపులతో డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. షాద్నగర్కు చెందిన ఐశ్వర్య…ఢిల్లీలో డిగ్రీ చదువుతోంది. కరోనా కారణంగా…బలవంతంగా హాస్టల్ ఖాళీ