పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో ఈరోజు నుండి లాక్ డౌన్ అమలులోకి తెచ్చింది. దాంతో హైదరాబాద్ మెట్రో రైలు సమయాల్లో మార్పులు చేశారు.
తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా ప్రభుత్వం నైట్ కర్ఫ్యూ విధించిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ రాత్రి 9 గంటల నుంచే తెలంగాణలో కర్ఫ్యూ అమల్లోకి
మెట్రోకు మళ్ళీ మంచి రోజులు వచ్చాయి. మెట్రో రైలులో ప్రయాణికుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇతర రవాణ వ్యవస్థలో తీసుకుంటున్న కరోనా జాగ్రత్తల కన్నా మెట్రో లో
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ హైదరాబాద్ మెట్రో రైలులో ప్రయాణించారు. వకీల్ సాబ్ సినిమాలో నటిస్తున్న ఆయన వియాపూర్ వెళ్లేందుకు మెట్రో రైలులో ప్రయాణించారు. ప్రస్తుతం
పండగల సందర్భంగా మెట్రో ప్రయాణికులకు చార్జీల్లో రాయితీ ప్రకటించింది మెట్రో. రేపటి నుంచి ఈనెలాఖరు వరకు చార్జీల్లో ఈ కింది రాయితీ వర్తిస్తాయి. మెట్రో సువర్ణ ఆఫర్
ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో భాగ్యనగర వాసులు బిక్కుబిక్కుమంటున్నారు. భారీ వర్షాలకు ముసా పేట మెట్రో స్టేషన్ కింద రోడ్డు కుంగింది. భారీగా వరద రావడంతో పాటు…