పండగల సందర్భంగా మెట్రో ప్రయాణికులకు చార్జీల్లో రాయితీ ప్రకటించింది మెట్రో. రేపటి నుంచి ఈనెలాఖరు వరకు చార్జీల్లో ఈ కింది రాయితీ వర్తిస్తాయి. మెట్రో సువర్ణ ఆఫర్ కింద ప్రయాణాల్లో 40 శాతం రాయితీ ఉంది.
స్మార్ట్ కార్డు ద్వారా 14 ట్రిప్పుల చార్జీతో … 30 రోజుల్లో 20 ట్రిప్పులు తిరిగే అవకాశం
20 ట్రిప్పుల చార్జీతో … 45 రోజుల్లో 30 ట్రిప్పులు తిరిగే అవకాశం
40 ట్రిప్పుల చార్జీతో … 60 రోజుల్లో 60 ట్రిప్పులు తిరిగే అవకాశం
టీ సవారీ మొబైల్ అప్లికేషన్ ద్వారా నవంబర్ 1 తేదీ నుంచి ఈ ఆఫర్ అమలు
7 ట్రిప్స్ కి చార్జీ చెల్లిస్తే … 30 రోజుల్లో 10 ట్రిప్పులు తిరిగే అవకాశం
14 ట్రిప్స్ కి చార్జీ చెల్లిస్తే … 30 రోజుల్లో 20 ట్రిప్పులు తిరిగే అవకాశం
20 ట్రిప్స్ కి చార్జీ చెల్లిస్తే … 45 రోజుల్లో 30 ట్రిప్పులు తిరిగే అవకాశం
30 ట్రిప్స్ కి చార్జీ చెల్లిస్తే … 45 రోజుల్లో45 ట్రిప్పులు తిరిగే అవకాశం
40 ట్రిప్స్ కి చార్జీ చెల్లిస్తే … 60 రోజుల్లో 60 ట్రిప్పులు తిరిగే అవకాశం