telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

పండగల సందర్భంగా ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పిన మెట్రో…

5.5 km metro corridor in patabasti

పండగల సందర్భంగా మెట్రో ప్రయాణికులకు చార్జీల్లో రాయితీ ప్రకటించింది మెట్రో. రేపటి నుంచి ఈనెలాఖరు వరకు చార్జీల్లో ఈ కింది రాయితీ వర్తిస్తాయి. మెట్రో సువర్ణ ఆఫర్ కింద ప్రయాణాల్లో 40 శాతం రాయితీ ఉంది.

స్మార్ట్ కార్డు ద్వారా 14 ట్రిప్పుల చార్జీతో … 30 రోజుల్లో 20 ట్రిప్పులు తిరిగే అవకాశం

20 ట్రిప్పుల చార్జీతో … 45 రోజుల్లో 30 ట్రిప్పులు తిరిగే అవకాశం

40 ట్రిప్పుల చార్జీతో … 60 రోజుల్లో 60 ట్రిప్పులు తిరిగే అవకాశం

టీ సవారీ మొబైల్ అప్లికేషన్ ద్వారా నవంబర్ 1 తేదీ నుంచి ఈ ఆఫర్ అమలు

7 ట్రిప్స్ కి చార్జీ చెల్లిస్తే … 30 రోజుల్లో 10 ట్రిప్పులు తిరిగే అవకాశం

14 ట్రిప్స్ కి చార్జీ చెల్లిస్తే … 30 రోజుల్లో 20 ట్రిప్పులు తిరిగే అవకాశం

20 ట్రిప్స్ కి చార్జీ చెల్లిస్తే … 45 రోజుల్లో 30 ట్రిప్పులు తిరిగే అవకాశం

30 ట్రిప్స్ కి చార్జీ చెల్లిస్తే … 45 రోజుల్లో45 ట్రిప్పులు తిరిగే అవకాశం

40 ట్రిప్స్ కి చార్జీ చెల్లిస్తే … 60 రోజుల్లో 60 ట్రిప్పులు తిరిగే అవకాశం

Related posts