telugu navyamedia

రాజకీయ

ఎన్నాళ్లీ దొంగల‌తో దొంగ ఆరోప‌ణ‌లు జ‌గ‌న్‌ రెడ్డీ!

Vasishta Reddy
సీఎం జగన్‌పై మరోసారి లోకేశ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఏ1 క్రిమిన‌ల్ సీఎం..త‌న‌ డెకాయిట్ బ్యాచ్ హెడ్ ఏ2 దొంగ‌రెడ్డితో దొంగ ఆరోప‌ణ‌లు చేయిస్తున్నాడు. నీ బ‌తుకు

30 మంది trs ఎమ్మెల్యేలు  మాతో టచ్ లో ఉన్నారు…

Vasishta Reddy
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కమిషన్, ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తున్నాయని గవర్నర్

పాక్ మహిళా భారత్ లో ఓ గ్రామానికి సర్పంచ్…

Vasishta Reddy
మన భారత్ లో ఓ గ్రామానికి పాకిస్థాన్‌ నుంచి వచ్చిన మహిళా ఏకంగా సర్పంచ్‌ అయిపోయింది.. అది కూడా మన యోగీ ఆదిత్యానాథ్ ప్రతినిథ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్‌లో

కొత్త వ్యవసాయ చట్టాల పై హర్యానా సీఎం కీలక వ్యాఖ్యలు…

Vasishta Reddy
కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంది.. బుధవారం కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాల నేతల మధ్య జరిగిన చర్చల్లో కొంత ముందడుగు

కేంద్రం ఒత్తిడి వల్లే తెలంగాణలో ఆయుష్మాన్ భారత్

Vasishta Reddy
ఆయుష్మాన్ భారత్ కన్నా ఆరోగ్య శ్రీయే బెటర్‌ అని తెలంగాణ హెల్త్‌ మినిష్టర్‌ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఆరోగ్య శ్రీ తోనే 80 లక్షల కుటుంబాలకు లబ్ది..

వేతన సవరణకు సీఎం కేసీఆర్‌ గ్రీన్‌ సిగ్నల్‌..

Vasishta Reddy
ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్వహించిన సమావేశం ముగిసింది. గురువారం ప్రగతి భవన్‌లో నిర్వహించిన ఈ భేటీలో సీఎంతో పాటు పలువురు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు

ధరణి పోర్టర్‌పై సీఎం కేసీఆర్‌ కీలక అంశాలు వెల్లడి…

Vasishta Reddy
వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగవద్దనే ఉద్దేశ్యంతో తెచ్చిన ధరణి పోర్టల్ ఆశించిన ఫలితాలు సాధిస్తున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్

సీఎం కేసీఆర్‌ వరాల జల్లులపై విజయశాంతి కామెంట్‌…

Vasishta Reddy
సీఎం కేసీఆర్‌ కురిపిస్తున్న వరాల జల్లుపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్ని వరాలు కురిపించినా ప్రజలు కేసీఆర్‌ను నమ్మబోరని విజయశాంతి ఎద్దేవా చేశారు. “సీఎం కేసీఆర్

న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ : తెలంగాణ సర్కార్ పై హై కోర్టు సీరియస్

Vasishta Reddy
నూతన సంవత్సర వేడుకల నిర్వహణపై టీఎస్ హైకోర్టు కేసీఆర్‌ ప్రభుత్వంపై సీరియస్‌ అయింది. నూతన సంవత్సర వేడుకలను తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు బ్యాన్ చేయలేదన్న హైకోర్టు…. మీడియా

దేశ ప్రధాని పై బాంబులతో దాడి… 20 మంది మృతి

Vasishta Reddy
దేశ ప్రధాని పై బాంబులతో దాడికి పాల్పడ్డారు. యెమన్ లో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వంపై కూల్చివేయాలనే లక్ష్యంతో దుండగులు దాడులు చేశారు. నూతనముగా ఎంపికైన ప్రధాని మొయిన్

జేడీయూ నేతకు మళ్ళీ షాక్ తగలనుందా…?

Vasishta Reddy
బీహార్ లో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ అధినేత నితీష్ కుమార్ బీజేపీతో పొత్తుతో పోటీ చేశారు.. జేడీయూకి సీట్లు తగ్గినా.. నితీష్‌కుమార్‌కు ఉన్న క్లీన్

రాజకీయపార్టీపై రజనీకాంత్‌ వెనక్కి తగ్గడంపై అసలు కారణమిదే..!

Vasishta Reddy
రజనీకాంత్‌ ఓ స్టార్‌ హీరో. ఒక్క తమిళనాడులోనే కాకుండా.. దేశమంతా ఆయనకో ఇమేజ్‌ ఉంది. ఆయన సినిమాలకు బ్రాండ్ రజనీనే. ఆయన స్టయిలే ఆయనకు ప్రత్యేక గుర్తింపు