బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కమిషన్, ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా వ్యవహరిస్తున్నాయని గవర్నర్
మన భారత్ లో ఓ గ్రామానికి పాకిస్థాన్ నుంచి వచ్చిన మహిళా ఏకంగా సర్పంచ్ అయిపోయింది.. అది కూడా మన యోగీ ఆదిత్యానాథ్ ప్రతినిథ్యం వహిస్తున్న ఉత్తరప్రదేశ్లో
కొత్త వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీలో రైతుల ఆందోళన కొనసాగుతూనే ఉంది.. బుధవారం కేంద్ర ప్రభుత్వం, రైతు సంఘాల నేతల మధ్య జరిగిన చర్చల్లో కొంత ముందడుగు
ఉద్యోగ సంఘాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహించిన సమావేశం ముగిసింది. గురువారం ప్రగతి భవన్లో నిర్వహించిన ఈ భేటీలో సీఎంతో పాటు పలువురు ఉన్నతాధికారులు, ఉద్యోగ సంఘాల నేతలు
వ్యవసాయ భూముల క్రయ విక్రయాలు, రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్ల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగవద్దనే ఉద్దేశ్యంతో తెచ్చిన ధరణి పోర్టల్ ఆశించిన ఫలితాలు సాధిస్తున్నదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్
సీఎం కేసీఆర్ కురిపిస్తున్న వరాల జల్లుపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్ని వరాలు కురిపించినా ప్రజలు కేసీఆర్ను నమ్మబోరని విజయశాంతి ఎద్దేవా చేశారు. “సీఎం కేసీఆర్
నూతన సంవత్సర వేడుకల నిర్వహణపై టీఎస్ హైకోర్టు కేసీఆర్ ప్రభుత్వంపై సీరియస్ అయింది. నూతన సంవత్సర వేడుకలను తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు బ్యాన్ చేయలేదన్న హైకోర్టు…. మీడియా
దేశ ప్రధాని పై బాంబులతో దాడికి పాల్పడ్డారు. యెమన్ లో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వంపై కూల్చివేయాలనే లక్ష్యంతో దుండగులు దాడులు చేశారు. నూతనముగా ఎంపికైన ప్రధాని మొయిన్
బీహార్ లో తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూ అధినేత నితీష్ కుమార్ బీజేపీతో పొత్తుతో పోటీ చేశారు.. జేడీయూకి సీట్లు తగ్గినా.. నితీష్కుమార్కు ఉన్న క్లీన్