తిరుపతి ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే వైసీపీ, టీడీపీ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి… ప్రచారం చేస్తున్నాయి. అయితే.. బీజేపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేసిన
హైదరాబాద్ ప్రజలకు మరో శుభవార్త అందించింది తెలంగాణ ప్రభుత్వం. హైటెక్ సిటీ రైల్వే అండర్ పాస్ ను మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి
బెంగళూరు డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. మొన్నటి వరకు సినీ ప్రముఖులు ఈ కేసులో చిక్కుకోగా.. ఇప్పుడు ఎమ్మెల్యే చుట్టు ఉచ్చు బిగిసుకుంటోంది. ఈ కేసు
తెలంగాణలో కూడా ఎన్నికల వేడి రాజకుంటుంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు జరుగుతుండటంతో పార్టీలు తమ శస్త్రాలను బయటికి తీస్తున్నాయి. ఈ ఎన్నికలో నోముల భగత్ను రంగంలోకి
బీజేపీ నేత విజయశాంతి యూట్యూబ్ ఛానెళ్లపై విమర్శలు చేశారు. “ఏవో కొన్ని సినిమాలను, కొందరు నటులను నేను మెచ్చుకున్నట్టు, కొన్ని సందర్భాలలో విమర్శించినట్లు పలు YouTube ఛానెళ్ళు
మన దేశంలో ప్రస్తుతం 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతుండగా అందులో తమిళనాడు కూడా ఉంది. అయితే మరో రెండు రోజుల్లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ
తెలంగాణ ప్రభుత్వం మరో పథకాన్ని తీసుకురాబోతోంది. వెనుకబడిన వర్గాల ఆర్థిక సాధికారిత కోసం కోత్త పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీసీల సంక్షేమం
తిరుపతి లోక్సభ ఉపఎన్నికల్లో అన్ని పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. ఇక్కడ పోటీ చేయాలని నిర్ణయించిన తర్వాత కర్నాటక మాజీ సీఎస్ రత్నప్రభ పేరును చివరి
ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. షర్మిల కొత్త పార్టీ పెడతారన్న వార్తతో తెలంగాణ రాజకీయాలు మరింత ఆసక్తిని పెంచాయి. షర్మిల ఈ నెల 9న పార్టీ