telugu navyamedia

రాజకీయ

పవన్‌ పై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు…స్టార్ క్యాంపెయినర్ అట !

Vasishta Reddy
తిరుపతి ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే వైసీపీ, టీడీపీ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించి… ప్రచారం చేస్తున్నాయి. అయితే.. బీజేపీ అభ్యర్థి తరఫున ప్రచారం చేసిన

హైదరాబాద్‌ వాసులకు శుభవార్త.. ఇక ట్రాఫిక్ సమస్యకు చెక్

Vasishta Reddy
హైదరాబాద్‌ ప్రజలకు మరో శుభవార్త అందించింది తెలంగాణ ప్రభుత్వం. హైటెక్ సిటీ రైల్వే అండర్ పాస్ ను మంత్రి కేటీఆర్ ఇవాళ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి

బెంగళూరు డ్రగ్స్ కేసులో ట్విస్ట్ !!

Vasishta Reddy
బెంగళూరు డ్రగ్స్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. మొన్నటి వరకు సినీ ప్రముఖులు ఈ కేసులో చిక్కుకోగా.. ఇప్పుడు ఎమ్మెల్యే చుట్టు ఉచ్చు బిగిసుకుంటోంది. ఈ కేసు

ఈనెల 14న సీఎం కేసీఆర్ బహిరంగ సభ !

Vasishta Reddy
తెలంగాణలో కూడా ఎన్నికల వేడి రాజకుంటుంది. నాగార్జున సాగర్ ఉప ఎన్నికలు జరుగుతుండటంతో పార్టీలు తమ శస్త్రాలను బయటికి తీస్తున్నాయి. ఈ ఎన్నికలో నోముల భగత్‌ను రంగంలోకి

కరోనా వ్యాక్సిన్ వేసుకునే వారికి శుభవార్త…ఉచితంగా బంగారు కానుకలు

Vasishta Reddy
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఈ నెల 1వ తేదీ నుంచి 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ

యూట్యూబ్‌ ఛానెళ్లపై రాములమ్మ ఫైర్‌

Vasishta Reddy
బీజేపీ నేత విజయశాంతి యూట్యూబ్ ఛానెళ్లపై విమర్శలు చేశారు. “ఏవో కొన్ని సినిమాలను, కొందరు నటులను నేను మెచ్చుకున్నట్టు, కొన్ని సందర్భాలలో విమర్శించినట్లు పలు YouTube ఛానెళ్ళు

మహారాష్ట్రలో మళ్ళీ పూర్తిస్థాయి లాక్ డౌన్… కానీ..?

Vasishta Reddy
మన దేశంలో ఈ మధ్య రోజువారీ కరోనా కేసులు 80 వేలకు పైగా వస్తున్నాయి. అయితే అందులో సగం కేవలం ఒక్క మహారాష్ట్ర నుండే వస్తున్నాయి. దాంతి

చెన్నై అపోలో నుంచి ఎమ్మెల్యే రోజా డిశ్చార్జ్…

Vasishta Reddy
వైసీపీ ఎమ్మెల్యే, ఏపీ ఫైర్ బ్రాండ్ రోజా చెన్నైలోని అపోలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రెండు మేజర్ శస్త్ర చికిత్సల కోసం హాస్పిటల్ లో జాయిన్

పార్టీ గెలుపు కోసం వేలిని కోసుకున్న కార్యకర్త…

Vasishta Reddy
మన దేశంలో ప్రస్తుతం 5 రాష్ట్రాలలో ఎన్నికలు జరుగుతుండగా అందులో తమిళనాడు కూడా ఉంది. అయితే మరో రెండు రోజుల్లో తమిళనాడు అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి.  ఈ

తెలంగాణలో మరో కొత్త పథకం..”కేసీఆర్‌ ఆపద్భంధు” పేరుతో

Vasishta Reddy
తెలంగాణ ప్రభుత్వం మరో పథకాన్ని తీసుకురాబోతోంది. వెనుకబడిన వర్గాల ఆర్థిక సాధికారిత కోసం కోత్త పథకాన్ని అమల్లోకి తీసుకురావాలని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. బీసీల సంక్షేమం

మరో ఆరు నెలలే జగన్.. ఏపీ సీఎంగా ఉంటారు.. మాజీ ఎంపీ సంచలనం !

Vasishta Reddy
తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికల్లో అన్ని పార్టీలు హోరాహోరీగా తలపడుతున్నాయి. ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. ఇక్కడ పోటీ చేయాలని నిర్ణయించిన తర్వాత కర్నాటక మాజీ సీఎస్‌ రత్నప్రభ పేరును చివరి

తెలంగాణలో మరో కొత్త పార్టీ..

Vasishta Reddy
ప్రస్తుతం తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. షర్మిల కొత్త పార్టీ పెడతారన్న వార్తతో తెలంగాణ రాజకీయాలు మరింత ఆసక్తిని పెంచాయి. షర్మిల ఈ నెల 9న పార్టీ