నగిరి ఎమ్మెల్యే రోజా భర్త ఆర్కే సెల్వమణిపై అరెస్టు వారెంట్ జారీ అయింది. పరువునష్టం కేసులో సెల్వమణి విచారణకు హాజరుకాకపోవడం వల్ల చెన్నైలోని జార్జి టౌన్ కోర్టు
ఆంధ్రప్రదేశ్లోని నగరి ఎమ్మెల్యే రోజా శనివారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆనంతరం మీడియాతో ఎమ్మెల్యే మాట్లాడుతూ ..యాదాద్రి ఆలయాన్ని సీఎం కేసీఆర్
నగరి వైసీపీ ఎమ్మెల్యే రోజాకు తృటిలో పెను ప్రమాదం తప్పింది. రోజా ప్రయాణిస్తున్న రాజమండ్రి-తిరుపతి ఇండిగో విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానంలో ఉన్న ప్రయాణికులు
వైసీపీ నాయకురాలు, నగరి ఎమ్మెల్యే రోజా నారా లోకేష్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.. చంద్రబాబు, లోకేష్ మాటలు చూస్తుంటే ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్నట్లుగా ఉందని
ప్రస్తుతం ఏపీలో కరోనా కేసులు తగ్గుతున్న వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కరోనా సమయంలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ నేతలు.. హైదరాబాద్లో కూర్చొని ప్రెస్ మీట్లు
నగరి ఎమ్మెల్యే రోజా అంటే తెలియని వారుండరు. ఎందుకంటే రోజా… ఎమ్మెల్యేగానే కాకుండా సినీ పరిశ్రమ ద్వారా ఎంతో ఫేమస్. ప్రస్తుతం జబర్దస్త్ షోలో జడ్జిగా అందరినీ
ఏపీలో పంచాయితీ ఎన్నికల వేడి తగ్గక ముందే మళ్ళీ మున్సిపల్ ఎన్నికలు వచ్చేసాయి. ఏపీలోని 12 మున్సిపాలిటీలు, 75 కార్పొరేషన్లకు ఇవాళ పోలింగ్ జరుగుతోంది. 12 కార్పొరేషన్లు,
ఏపీలో ప్రస్తుతం పంచాయతీ ఏకగ్రీవాల రగడ నడుస్తుంది. అయితే చిత్తూరు జిల్లాలో 454 పంచాయతీలకు గాను 110 ఏకగ్రీవాలు నమోదు కావడంతో తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఏకగ్రీవాలను
పవన్ కల్యాణ్పై సంచలన ఆరోపణలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, ఎమ్మెల్యే ఆర్కే రోజా… గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ అమ్ముడుపోయి… తిరుపతి సీటు