telugu navyamedia

gujarat

బిల్కిస్‌ బానో గ్యాంగ్‌ రేప్‌ కేసు : దోషుల విడుదలపై గుజరాత్‌ సర్కార్‌కు షాకిచ్చిన సుప్రీం కోర్టు.. నోటీసులు జారీ

navyamedia
గుజరాత్‌ లో బిల్కిస్‌ బానో గ్యాంగ్‌ రేప్‌ కేసులో 11 మంది దోషులను ప్రభుత్వం క్షమాభిక్ష కింద విడుదల చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు

హీరాబెన్ మోదీ 100వ పుట్టినరోజు…తల్లి కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకున్న మోదీ

navyamedia
దేశానికి ప్ర‌ధాని మంత్రి అయినా త‌ల్లి కొడుకే క‌దా..అందుకేప్ర‌ధానిగా ఎంత బిజీగా ఉన్నా స‌రే..వీలు చేసుకుని మ‌రీ త‌న తల్లిని క‌లిసి ..క‌బుర్లు చెబుతూ కాసేపు గ‌డిపి

తల్లి హీరాబెన్ నుండి ఆశీర్వాదం తీసుకున్న ప్రధాని మోదీ

navyamedia
యూపీలో ఐదురాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో బీజేపీ ఘన విజయం సాధించ‌డంతో ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత రాష్ట్రమైన గుజరాత్ ప‌ర్య‌ట‌న చేపట్టారు. రెండు

గుజ‌రాత్ కొత్త సీఎం భూపేంద్ర ల‌క్ష్మీకాంత్ ప‌టేల్

navyamedia
గుజ‌రాత్ కొత్త ముఖ్య‌మంత్రిగా భూపేంద్ర ల‌క్ష్మీకాంత్ ప‌టేల్ ఎంపిక‌య్యారు. ఈరోజు గుజ‌రాత్ బీజేపీ శాస‌న‌స‌భాప‌క్ష స‌మావేశం నిర్వ‌హించారు. ఈ స‌మావేశంలో ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థిపై చ‌ర్చించారు. భూపేంద్ర పటేల్

కరోనా నుంచి కోలుకున్న వారికి షాక్..గ్యాంగ్రీన్ వ్యాధి ఎటాక్

Vasishta Reddy
చైనాలో పుట్టిన కరోనా వైరస్‌తో దేశం అల్లాడుతుంటే.. కొత్తగా బ్లాక్ ఫంగస్ కలవరపెడుతోంది. ప్రపంచంలోనే ఎక్కడలేనన్ని కేసులు ఇండియాలో నమోదవుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా మహమ్మారి ఏదో

వణికిస్తున్న తుఫాన్…

Vasishta Reddy
ప్రస్తుతం కరోనా దేశాన్ని అతలాకుతలం చేస్తుంటే ఇప్పుడు ఓ పెను తుఫాన్ అరేబియా తీరప్రాంతంలోని రాష్ట్రాలపై విరుచుకుపడింది. ఇప్పటికే కేరళ, తమిళనాడులోని కన్యాకుమారి, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాలపై

గుజరాత్ లో కోవిడ్ ఆస్పత్రిలో ఘోర ఆగ్ని ప్రమాదం : 14 మంది మృతి

Vasishta Reddy
చైనా లో పుట్టిన కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే చాలా దేశాలు ఈ వైరస్ కారణంగా కుదేలు అయ్యాయి. ఇక మన దేశంలోనూ

కరోనా వ్యాక్సిన్ వేసుకునే వారికి శుభవార్త…ఉచితంగా బంగారు కానుకలు

Vasishta Reddy
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ఈ నెల 1వ తేదీ నుంచి 45 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరికీ

గుజరాత్ ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్…

Vasishta Reddy
చైనా నుండి వచ్చిన కరోనా ప్రపంచం మొత్తని అతలాకుతల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్ దేశంలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకు దేశంలో కరోనా

గుజరాత్ మాజీ సీఎం మాధవసిన్హా సోలంకి కన్నుమూత

Vasishta Reddy
గుజరాత్‌ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్‌ నేత మాధవ్‌సింగ్‌ సోలంకి మృతి చెందారు. గాంధీనగర్‌లోని తన నివాసంలో ఆయన శనివారం కన్నుముశారు. ఆయన కేంద్ర విదేశాంగ మంత్రిగా

కరోనాతో బీజేపీ ఎంపీ మృతి… ప్రధాని సంతాపం

Vasishta Reddy
చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి  ఎవరినీ వదలడం లేదు. తాజాగా కరోనా బారిన పడి బీజేపీకి చెందిన రాజ్యసభ ఎంపీ అభయ్‌ భరద్వాజ్‌ మృతి చెందారు. ఆయన

మాస్కుల విషయంలో గుజరాత్‌ ప్రభుత్వం అనూహ్యనిర్ణయం…

Vasishta Reddy
కరోనా ప్రపంచాన్ని ఏ విధంగా వణికిస్తోంది అనే విషయం తెలిసిందే. మన దేశంలో కూడా రోజుకు 40 వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఈ సమయంలోనే గుజరాత్‌