telugu navyamedia

వార్తలు

తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతోంది : ఈటల

Vasishta Reddy
తెలంగాణలో కరోనా తగ్గుముఖం పడుతోందని రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో 108 ఉద్యోగుల సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రి

షాకింగ్ : జేఎంఎం నేత, అతని భార్య హత్య

Vasishta Reddy
జార్ఖండ్‌లో దారుణం చోటుచేసుకుంది. జార్ఖండ్ ముక్తిమోర్చా(జేఎంఎం) సీనియర్‌ నేత శంకర్‌ రావణి, ఆయన భార్య బాలికాదేవి దారుణ హత్యకు గురయ్యారు. ధన్‌బాద్ జిల్లాలోని బౌరా ప్రాంతంలో శనివారం

ఐపీఎల్ 2020 : రాజస్థాన్ టార్గెట్ ఎంతంటే..?

Vasishta Reddy
దుబాయ్ వేదికగా ఈ రోజు సన్‌రైజర్స్ హైదరాబాద్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ హరుగుతున విషయం తెలిసిందే . అయితే ఇందులో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన

రాజస్థాన్‌లో పూజారి హత్య.. కీలక పరిణామాలు

Vasishta Reddy
రాజస్థాన్‌లో భూకబ్జాదారుల చేతిలో పూజారి హత్యకు గురైన కేసులో విచారణ వేగవంతమైంది. ఈ ఘటనలో మొత్తం ఐదుగురు ప్రమేయమున్నట్లు గుర్తించిన పోలీసులు.. ప్రధాన నిందితుడు కైలాశ్‌ మీనాను

తెలంగాణకు భారీ వర్షాలు… కేసీఆర్‌ కీలక ఆదేశాలు

Vasishta Reddy
తెలంగాణను వర్షాలు వదలడంలేదు. ఇప్పటికే వర్షాలతో ప్రాజెక్టులన్నీ నిండుకుండలా పొంగిపోర్లుతున్నాయి. రాబోయే రెండు రోజుల పాటు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని వాతావరణ

మహిళా కార్యకర్తపై దాడికి దిగ్గిన కాంగ్రెస్ నేతలు…

Vasishta Reddy
ప్రస్తుతం దేశంలో కలకలం రేపింది హత్రాస్ ఘటన. అయితే ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ప్రశ్నిస్తూ

ట్రంప్ కు కరోనా…ఆవేదనతో ఆయన వీరాభిమాని మృతి

Vasishta Reddy
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పేరు తెలియని వారుండరు. ఎందుకంటే ట్రంప్‌ అంత ఫేమస్‌. అయితే… ట్రంప్‌కు అమెరికాలోనే కాదు..ప్రపంచ నలుమూలల అభిమానులున్నారు. అంతేందుకు మన దేశంలోనే ట్రంప్‌కు

రివ్యూ తప్పుగా ఇచ్చాడని..?

Vasishta Reddy
రివ్యూ తప్పుగా ఇచ్చారని అక్కడ జైలు శిక్ష విధించారు. అమెరికాకు చెందిన ఓ వ్యక్తి ఓ హోటల్ కు రివ్యూ బాగాలేదు అని ఇచ్చాడట. ఆ కారణంగా

ఎట్టకేలకు దొరికిపోయిన చిరుత..

Vasishta Reddy
హైదరాబాద్ శివారులో చిరుత నిన్న మరోసారి కలవరం రేపిన సంగతి తెలిసిందే.. అయితే హైదరాబాద్ శివారులోని రాజేంద్రనగర్‌లో స్థానికులకు భయాందోళనకు గురిచేస్తూ…గత నాలుగైదు నెలలుగా అటవీ శాఖ

పడిక్కల్‌ కు ఆ సత్తా ఉంది అంటున్న బ్రాడ్‌ హాగ్…

Vasishta Reddy
ఈ ఏడాది ఐపీఎల్ లో రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్‌ దేవదత్‌ పడిక్కల్‌ మంచి ఫామ్‌లో ఉన్నాడు. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడిన మొదటి మ్యాచ్‌లోనే హాఫ్ సెంచరీ

మూడు రాజధానులపై బొత్స ఆసక్తికర వ్యాఖ్యలు…

Vasishta Reddy
మూడు రాజధానుల వ్యవహరం రోజు రోజుకు రాజుకుంటోంది. ఈ వ్యవహరంతో టీడీపీ, వైసీపీల మధ్య మాటల యుద్ధం కూడా పెరుగుతోంది. ఆదివారం ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ

బస్సును ఢీకొట్టిన రైలు: 20 మంది మృతి

Vasishta Reddy
థాయిలాండ్ లో ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళుతున్న ఓ బస్సును రైలు ఢీ కొట్టంది. దీంతో అక్కడిక్కడే 20 మంది మరణించారు. మరో