telugu navyamedia

UP

మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ

navyamedia
*తెలంగాణ సీఎం కేసీఆర్ ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేశ్ యాదవ్‌తో భేటీ.. *దేశ రాజ‌కీయ పరిస్థితులపై చ‌ర్చ .. ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి

నాపై దాడి వెనుక ఎవ‌రున్నారో తేల్చే బాధ్య‌త మోదీదే..!

navyamedia
*తనపై జరిగిన దాడిపై ప్ర‌త్యేక‌ విచారణ జరిపించాలని ఒవైసీ డిమాండ్ ..  *దర్యాప్తు ప్రారంభించాల్సిన బాధ్యత మోదీ, ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వాలపై ఉందన్న‌ ఒవైసీ.. ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారంలో

లఖింపుర్ హింస కేసులో పోలీసుల ముందుకు కేంద్ర‌మంత్రి కుమారుడు..

navyamedia
ఉత్తరప్రదేశ్‌లోని లఖింపుర్‌ ఖేరిలో జరిగిన హింసాత్మక ఘటనకు ప్రధాన కారకుడిగా భావిస్తున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రా కుమారుడు ఆశిష్‌ మిశ్రా ఎట్టకేలకు బయటకొచ్చారు.

కేంద్ర మాజీ మంత్రి అజిత్ సింగ్ కరోనాతో కన్నుమూత

Vasishta Reddy
రాష్ట్రీయ లోక్ దళ్ (ఆర్ఎల్ డీ) అధినేత, మాజీ కేంద్ర మంత్రి అజిత్ సింగ్ (82) మృతి చెందారు. గత నెల 20న కరోనా బారిన పడిన

రెండోసారి మాస్క్ లేకుండా దొరికితే ఫైన్ ఎంతో తెలుసా…?

Vasishta Reddy
దేశంలో కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న స‌మ‌యంలో.. అన్ని రాష్ట్రాలు క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకున్నాయి.. మాస్క్ లేకుండా బ‌య‌ట‌కు వ‌స్తే.. రూ.వెయ్యి జ‌రిమానాగా విధిస్తున్నాయి.. అయినా.. పెద్ద‌గా

సీఎం యోగి ఆదిత్యనాథ్ కు కరోనా పాజిటివ్

Vasishta Reddy
చైనా నుండి వచ్చిన కరోనా ప్రపంచం మొత్తని అతలాకుతల చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వైరస్ దేశంలో కరోనా అల్లకల్లోలం సృష్టిస్తోంది. రోజురోజుకు దేశంలో కరోనా

టెన్త్ విద్యార్థిని రేప్…కామాంధుడిని కాల్చి చంపిన పోలీసులు

Vasishta Reddy
యూపీలోని మీరట్‌లో ఓ కామాంధుడు పోలీసుల కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. టెన్త్‌ క్లాస్‌ చదువుతున్న బాలికను అత్యాచారం చేసి.. ఆపై ఆమె ఆత్మహత్య చేసుకున్న కేసులో నిందితులుగా

ఈనెల 10 నుండి అక్కడ పాఠశాలలు ప్రారంభం…

Vasishta Reddy
చైనా నుండి వచ్చిన కరోనా మన దేశాన్ని మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచాన్ని స్థంభించిపోయేలా చేసింది. ఈ వైరస్ కారణంగా విధించిన లాక్ డౌన్ తో దేశంలోని

ఒక వ్యక్తి.. 10 పెళ్లిళ్లు… కానీ చివరకు

Vasishta Reddy
ఉత్తరప్రదేశ్ లోని బరేలి ప్రాంతానికి చెందిన జగన్ లాల్ యాదవ్ అనే 52 ఏళ్ల రైతు 10 పెళ్లిళ్లు చేసుకున్నాడు.  1990 నుంచి ఇలా పెళ్ళిళ్ళు చేసుకుంటూనే ఉన్నాడు. దేశంలో పెళ్లికానీ

ఉత్తర ప్రదేశ్‌లో దారుణం : భవనం కూలి 21 మంది మృతి….

Vasishta Reddy
ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. మురాద్‌నగర్‌లో శ్మాశాన వాటిక ఘాట్‌ కాంప్లెక్స్‌ కుప్పకూలింది. ఈ ఘటనలో 21 మంది ప్రాణాలు కోల్పోయారు.

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం..సీఎం యోగి దిగ్భ్రాంతి

Vasishta Reddy
యూపీలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యూపీలోని కౌశంబి జిల్లాలో బుధవారం ఉదయం ఈ రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇసుక లారీ – స్కార్పియో

యూపీ సీఎంని కలిసిన అక్షయ్‌ కుమార్‌.. కారణమిదే

Vasishta Reddy
బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌ కుమార్‌ యూపీ సీఎం యోగి ఆదిత్య నాథ్‌ను కలిశారు. ముంబైకి వచ్చిన సీఎం యోగిని.. ట్రైడెంట్‌ హోటల్‌లో నిన్న రాత్రి అక్షయ్‌