నిన్న మ్యాచ్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డాషింగ్ ఓపెనర్ దేవ్దత్ పడిక్కల్ ఐపీఎల్లో తొలి సెంచరీని సాధించాడు. 52 బంతుల్లో 101 పరుగులతో నాటౌట్గా నిలిచాడు.
అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న స్పోర్ట్స్ బ్రాండ్ ప్యూమా అంబాసిడర్లుగా రాయల్ ఛాలెంజర్స్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్, డాషింగ్ ఓపెనర్ దేవ్దత్ పడిక్కల్లతో అగ్రిమెంట్ చేసుకుంది. అయితే
చైనాలో పుట్టిన కరోనా మహమ్మారి పేరు వింటేనే ప్రజలందరూ బెంబెలేత్తుతున్నారు. మన ఇండియాలో కరోనా వైరస్ రోజు రోజు విజృంభిస్తోంది. ఇవాళ దాదాపు లక్ష కరోనా కేసులు
కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్ చేస్తాడనే విషయం తెలిసిందే. కానీ ఇటీవల ఇంగ్లండ్తో జరిగిన చివరి టీ20లో రోహిత్తో కలిసి ఓపెనింగ్ చేసి మంచి స్కోర్ సాధించాడు.
ఈ ఏడాది ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఓపెనర్ దేవదత్ పడిక్కల్ మంచి ఫామ్లో ఉన్నాడు. సన్రైజర్స్ హైదరాబాద్తో ఆడిన మొదటి మ్యాచ్లోనే హాఫ్ సెంచరీ