telugu navyamedia

ఆంధ్ర వార్తలు

ఏపీలో మరోసారి 1000కి పైగా కరోనా కేసులు…

Vasishta Reddy
ఏపీలో కరోనా ఉధృతి పెరుగుతూ ఉంది. ఇప్పటికే ఏపీలో 9 లక్షలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్ ను రిలీజ్

అందుకే పరిషత్ ఎన్నికల నిర్వహణ జరుగుతుంది…

Vasishta Reddy
పరిషత్ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని.. గతంలో జరిగిన ఎన్నికల ప్రక్రియలో అరాచకాలు సృష్టించారని జనసేన నాయకులు పోతిన మహేష్ ఫైర్‌ అయ్యారు.  కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని

ఆ రెండు పార్టీలు నోటాతో పోటీ పడుతున్నాయి…

Vasishta Reddy
చిత్తూరు జిల్లా పిచ్చాటూరులో నిర్వహించిన ప్రచారంలో ఏపీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. తిరుపతిలో బీజేపీ నోటాతో పోటీ పడుతోందని.. టీడీపీ కుప్పకూలి పోయింది దాని గురించి

సన్యాసం తీసుకున్న బద్వేల్ మాజీ ఎమ్మెల్యే శివరామకృష్ణ

Vasishta Reddy
ఈ కాలంలో ఎమ్మెల్యే కావడం మామూలు విషయం కాదు. ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టాలి. ఇంకా ఎన్నోన్నో పనులు చేస్తే కానీ ఎమ్మెల్యే కాలేరు. అలాగే ఎమ్మెల్యే

ఏపీలో ఇవాళ్టి నుంచే ఎన్నికల కోడ్‌ : ఎస్ఈసీ నీలం సాహ్నీ

Vasishta Reddy
ఏపీలోని రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ నీలం సాహ్నీ ఇవాళ భేటీ అయ్యారు. అయితే.. ఎస్ఈసీ నీలం సాహ్నీ నిర్వహించిన సమావేశాన్ని టీడీపీ, బీజేపీ, జనసేన బహిష్కరించాయి. అటు

నీలం సాహ్నీ స్వామి భక్తి చాటుకుంటున్నారు…

Vasishta Reddy
ఏపీలోని రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ నీలం సాహ్నీ ఇవాళ భేటీ అయ్యారు. అయితే.. ఎస్ఈసీ నీలం సాహ్నీ నిర్వహించిన సమావేశాన్ని టీడీపీ, బీజేపీ, జనసేన బహిష్కరించాయి. అటు

ఎస్‌ఈసీకి షాక్‌ ఇచ్చిన జనసేన !

Vasishta Reddy
ఏపీ నూతన ఎస్ఈసీగా బాధ్యతలు స్వీకరించిన నీలం సాహ్నీ రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించారు. ఇవాళ రాజకీయ పార్టీలతో సమావేశమై పరిషత్ ఎన్నికల

ఏపీ ప్రజలను జగన్‌.. ఏప్రిల్‌ ఫూల్‌ చేశాడు : లోకేష్‌

Vasishta Reddy
ఏపీ సీఎం జగన్‌ పై టీడీపీ నేత నారా లోకేష్‌ మరోసారి నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం జగన్‌ నెరవేర్చలేదని మండిపడ్డారు. గాల్లో మేడలు

కరోనా కారణంగా మరణించిన టీడీపీ సీనియర్ నేత…

Vasishta Reddy
మన దేశాన్ని కరోనా వణికిస్తున్న విషయం తెలిసిందే. గత నేలగ మళ్ళీ ఇప్పుడు కేసులు పెరుగుతూనే ఉన్నాయి. అయితే దేశంలో మాత్రమే కాకుండా తెలుగురాష్ట్రాల్లోనూ కేసులు భారీగా

ఏపీలో జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల…

Vasishta Reddy
ఈరోజు ఏపీ కొత్త ఎస్‌ఈసీగా నీలం సాహ్ని ప్రమాణస్వీకారం చేయగా.. తాజాగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేసారు.. ఇక, ఏప్రిల్ 8వ తేదీన

స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టింది…

Vasishta Reddy
ఉత్పత్తిపరంగా స్టీల్ ప్లాంట్ లాభాల బాట పట్టిందని తెలిపారు విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్ అయోధ్య రామ్.. స్టీల్ ప్లాంట్ పై కేంద్రం అసత్యాలు

గాంధీ విగ్రహం వద్ద సత్యాగ్రహం చేస్తాను : స్పీకర్ తమ్మినేని

Vasishta Reddy
గాంధీ విగ్రహం వద్ద సత్యాగ్రహం చేస్తాను అని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. ఐతే తాజాగా మాట్లాడిన ఆయన భూ కబ్జాలు, ఆక్రమణల తొలగింపుపై ఆసక్తికర వ్యాఖ్యలు