ప్రస్తుతం ఏపీలో కరోనా కేసులు తగ్గుతున్న వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ కరోనా సమయంలో తెలుగుదేశం పార్టీ, బీజేపీ నేతలు.. హైదరాబాద్లో కూర్చొని ప్రెస్ మీట్లు
టీడీపీ నిర్వహించే మాక్ అసెంబ్లీలో మహా నటులు కన్పిస్తున్నారని.. ఎస్వీఆర్, నాగభూషణం వంటి నటులు మాక్ అసెంబ్లీలో కన్పిస్తున్నారు అని మంత్రి పేర్ని నాని అన్నారు. టీడీపీ
సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో ఆర్సీబీ 6 పరుగుల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీతో రాణించిన మ్యాక్స్వెల్(41 బంతుల్లో 59) జట్టు
కేసీఆర్పై జానారెడ్డి సెటైర్లు వేశారు. ఈ ఎన్నికలు అధికార టీఆర్ఎస్ అహంకారానికి.. సాగర్ ప్రజల ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని పేర్కొన్న ఆయన.. అధికార పార్టీ తీరు
చిత్తూరు జిల్లా పిచ్చాటూరులో నిర్వహించిన ప్రచారంలో ఏపీ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ.. తిరుపతిలో బీజేపీ నోటాతో పోటీ పడుతోందని.. టీడీపీ కుప్పకూలి పోయింది దాని గురించి
హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. మంత్రి కొడాలి నానిపై విరుచుకుపడ్డారు. నేను తిడితే అంత బూతులు తిట్టేవారు ఉండరన్న ఆయన.. నాకు ఒక పనికాదు.. ఎన్నో పనులు
టీడీపీ అధినేత చంద్రబాబు మరియు నారా లోకేష్ను పై మరోసారి సెటైర్లు వేశారు మంత్రి కొడాలి నాని.. ఏపీలో పంచాయతీ ఎన్నికల ఫలితాలపై మాట్లాడిన కోడలి.. చంద్రబాబు,
ఏపీ అసెంబ్లీ బీఏసీ సమావేశం ఆసక్తికరంగా సాగింది. ఈ బీఏసీ సమావేశంలో అచ్చెన్నాయుడుపై సీఎం జగన్ మోహన్ రెడ్డి చురకలు అంటించారు. అంతేకాదు బీఏసీలో అచ్చెన్నపై పలు