పరిషత్ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని.. గతంలో జరిగిన ఎన్నికల ప్రక్రియలో అరాచకాలు సృష్టించారని జనసేన నాయకులు పోతిన మహేష్ ఫైర్ అయ్యారు. కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని
ఏపీలోని రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ నీలం సాహ్నీ ఇవాళ భేటీ అయ్యారు. అయితే.. ఎస్ఈసీ నీలం సాహ్నీ నిర్వహించిన సమావేశాన్ని టీడీపీ, బీజేపీ, జనసేన బహిష్కరించాయి. అటు
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు పోలీసులతో దౌర్జన్యాలు చేస్తున్నారు అని బోండా ఉమా అన్నారు. ఇప్పటికే ఎస్ఈసీ, హైకోర్టు
ఏపీలో పంచాయితీ ఎన్నికల పైన వైసీపీ, టీడీపీల మధ్య రభస కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా తెదేపా నేతలు వర్ల రామయ్య,బోండా ఉమా,అశోక్ బాబు,వెంకటరాజు ఎస్ఈసీ నిమ్మగడ్డ
ఏపీ పంచాయతీ ఎన్నికలకు తొలి విడత నోటిఫికేషన్ విడుదలైంది. విజయనగరం, ప్రకాశం జిల్లాలకు తొలి విడత ఎన్నికలు లేవని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ వెల్లడించారు. రెవెన్యూ డివిజన్