telugu navyamedia

AP SEC

అందుకే పరిషత్ ఎన్నికల నిర్వహణ జరుగుతుంది…

Vasishta Reddy
పరిషత్ ఎన్నికలకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని.. గతంలో జరిగిన ఎన్నికల ప్రక్రియలో అరాచకాలు సృష్టించారని జనసేన నాయకులు పోతిన మహేష్ ఫైర్‌ అయ్యారు.  కొత్త నోటిఫికేషన్ ఇవ్వాలని

నీలం సాహ్నీ స్వామి భక్తి చాటుకుంటున్నారు…

Vasishta Reddy
ఏపీలోని రాజకీయ పార్టీలతో ఎస్ఈసీ నీలం సాహ్నీ ఇవాళ భేటీ అయ్యారు. అయితే.. ఎస్ఈసీ నీలం సాహ్నీ నిర్వహించిన సమావేశాన్ని టీడీపీ, బీజేపీ, జనసేన బహిష్కరించాయి. అటు

నిమ్మగడ్డను కలిసిన టీడీపీ నేతలు…

Vasishta Reddy
రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినప్పటి నుంచి అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ నేతలు పోలీసులతో దౌర్జన్యాలు చేస్తున్నారు అని బోండా ఉమా అన్నారు. ఇప్పటికే ఎస్ఈసీ, హైకోర్టు

అధికారులు చట్ట ప్రకారం పనిచేయాలి : వర్లరామయ్య

Vasishta Reddy
ఏపీలో పంచాయితీ ఎన్నికల పైన వైసీపీ, టీడీపీల మధ్య రభస కొనసాగుతూనే ఉంది. అయితే తాజాగా తెదేపా నేతలు వర్ల రామయ్య,బోండా ఉమా,అశోక్ బాబు,వెంకటరాజు ఎస్ఈసీ నిమ్మగడ్డ

చంద్రబాబుపై నిమ్మగడ్డకు ఫిర్యాదు లేఖను అందించిన వైసీపీ…

Vasishta Reddy
ఏపీలో పంచాయితీ ఎన్నికల విషయంలో ఎప్పటినుండో హల్ చల్ నడుస్తుంది. ఇక ఈ మధ్యే ఈ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలకగా రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఇక తాజాగా

ఏపీలో పంచాయతీ ఎన్నికల తొలి విడత నోటిఫికేషన్‌ రిలీజ్‌…

Vasishta Reddy
ఏపీ పంచాయతీ ఎన్నికలకు తొలి విడత నోటిఫికేషన్‌ విడుదలైంది. విజయనగరం, ప్రకాశం జిల్లాలకు తొలి విడత ఎన్నికలు లేవని ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ వెల్లడించారు. రెవెన్యూ డివిజన్‌